suryapet

గ్రామపంచాయతీ రికార్డులు తనిఖీ

నాగిరెడ్డిపేట్:22సెప్టెంబర్ జనం సాక్షి -మండలంలోని లింగంపల్లి గ్రామ పంచాయతీ రికార్డులను మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్ గురువారం తనిఖీ చేశారు.అలాగే జాతీయ గ్రామ పంచాయతీ రాజ్ అవార్డు …

జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికైన రుద్రంగి శ్రీలక్ష్మి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించబోయే జాతీయ స్థాయి అక్షర పురష్కారానికి జిల్లా కేంద్రానికి చెందిన రుద్రంగి శ్రీలక్ష్మి ఎంపికైనట్లు అక్షర ఫౌండేషన్ చైర్మన్ యాస …

జాతీయ అవార్డులు అధికంగా వచ్చేలా ప్రత్యేక కార్యాచరణ అమలు

జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సూర్యాపేట కలెక్టరేట్ (జనంసాక్షి): జాతీయ పంచాయతీ అవార్డులు మన జిల్లాకు అధికంగా అందే విధంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని  …

” భాజాపా పాలనలోనే ప్రభుత్వ విద్యకు భవిష్యత్తు – బిజెపి నేత గజ్జల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 22( జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో కొన ఊపిరితో ఉన్న ప్రభుత్వ విద్యను తిరిగి గాడిలో పెట్టి పూర్వవైభవం తీసుకురావాలంటే రానున్న భారతీయ జనతాపార్టీ సుపరిపాలనతోనే …

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కలిసిన గోపాలు రెడ్డి

జనం సాక్షి కదలాపూర్ జిల్లా రైతుల సమస్యలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కలిసి న జగిత్యాల జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు …

*విద్యార్థుల సృజనాత్మకను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్ ఉపయోగపడుతుంది*

– సాయిగాయత్రి పాఠశాల ప్రిన్సిపాల్ అరవపల్లి శంకర్ మునగాల, సెప్టెంబర్ 22(జనంసాక్షి): విద్యార్థి విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకను వెలికి తీసేందుకు సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఎంతో …

బండారు శేఖర్ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): పట్టణానికి చెందిన బండారు శేఖర్ కు పెన్ పహాడ్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు.పెన్ పహాడ్ మండల పరిధిలోని గాజుల …

సిఎం కేసీఆర్ తోనే గ్రామాల అభివృద్ధి

 టీఆర్ఎస్ హాయంలో పల్లె వాసుల జీవన ప్రమాణాలు మెరుగు – రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట (జనంసాక్షి):సీఎం కేసీఆర్ తోనే గ్రామాలు …

గోదాములను పరిశీలించిన నాబార్డ్, టెస్కాబ్ అధికారులు

రైతులు సొసైటీ గోదాములను సద్వినియోగం చేసుకోవాలి;కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఆవుల రామారావు కోదాడ టౌన్ సెప్టెంబర్ 22 ( జనంసాక్షి ) కోదాడ పిఎసిఎస్ పరిధిలోని గ్రామాలు …

ఆసరా పెన్షన్లు వృద్ధులకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది

తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 22:: ఆసరా పింఛన్లు వృద్ధులకు ఆర్థికంగా ఉపయోగపడుతుందని గౌతమ్ గూడ సర్పంచ్ వెంకటేశ్వర్లు ఉప సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు రేణుకుమార …