సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):వినాయక నవరాత్రోత్సవాలలో భాగంగా మట్టి గణపతులనే ప్రతిష్టించి పూజిస్తే పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినవారవుతారని సాయి ఉమా ఫ్యాషన్ సెంటర్ నిర్వహకులు వాసా ఉమారాణి …
నేరేడుచర్ల( జనంసాక్షి )న్యూస్.మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డులో ( సివిల్స్ రైట్స్ డే) పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం మున్సిపాలిటీ అధికారుల నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రెండో …
– జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):జిల్లాలో గణేష్ నవ రాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ …
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):శ్రీ రామ్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బంకమట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ …
చిట్యాల 30(జనంసాక్షి)మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మంగళవారం తెలంగాణ తొలి శాసనసభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి పరామర్శించి, పలువురికి …
పినపాక నియోజకవర్గం ఆగష్టు 30 (జనం సాక్షి):మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలకు మంచినీరుని ట్యాంకర్ల ద్వారా అందించాలని సిపిఐ మణుగూరు పట్టణ కార్యదర్శి దుగ్యాల సుధాకర్ మండల …
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు – మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):ఎటువంటి విఘ్నాలు కలుగకుండా తెలంగాణ సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నామని రాష్ట్ర …