suryapet

ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):పెండింగులో ఉన్న ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని పీడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబొయిన కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక …

అధ్వానంగా సదాశివపేట బస్టాండ్.

ప్రారంభోత్సవానికి ముందే సదాశివపేట ఆర్టీసీ బస్టాండ్ శిధిలావస్థకు చేరుతున్నది. అరకూర పనులతోనే బస్టాండ్ నిర్మాణం పూర్తయిందని కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించారు. బస్టాండ్లో బస్సులో సైతం నిలుస్తున్నాయి. ప్రయాణికులకు …

ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

గరిడేపల్లి, ఆగస్టు 29 (జనం సాక్షి): గిడుగు రామ్మూర్తి  జయంతి ని పురస్కరించుకొని గరిడేపల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా …

స్వర్ణ కంకణ మహోత్సవ కార్యక్రమంలో అవార్డు గ్రహీత కెఎల్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కేతిరెడ్డి శకుంతల రెడ్డి

గరిడేపల్లి, ఆగస్టు 29 (జనం సాక్షి): హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయంలో ఆర్కే కళ సాంస్కృతిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో సినీ నటుడు సుమన్ జన్మదినం …

రాకేం ఫార్మా కెమికల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

చింతలపాలెం — జనంసాక్షి  సూర్యాపేట జిల్లా,చింతలపాలెం మండలం, దొండపాడు గ్రామంలో రాకేం ఫార్మా కెమికల్ పరిశ్రమ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ ఉచిత …

తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం నూతన కార్యవర్గం ఎన్నిక

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షులుగా డేగలజనార్ధన్, జిల్లా అధ్యక్షులుగా ఏనుగుల వీరాంజనేయులు, వర్కింగ్ ప్రెసిడెంట్ …

ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):                  ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని టిఎస్ యుటిఎఫ్ …

తొలి దశ ఉద్యమకారుల స్ఫూర్తితోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):1969లో తొలి దశ ఉద్యమకారులు ప్రత్యేక రాష్ట్ర  పోరాట స్ఫూర్తితో నిర్వహించిన మలిదశ ఉద్యమంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర  ఏర్పాటు  జరిగిందని 1969 తెలంగాణ …

నూతన కార్యవర్గం ఎన్నిక

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం తెలంగాణ- సూర్యాపేట జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన …

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):పటిష్టమైన పోలీసు బందోబస్త్ , ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది.జిల్లాలో మొత్తం 23,571 మంది …

తాజావార్తలు