తెలంగాణ

అక్రమ నిర్మాణాల కూల్చివేతకు చర్యలు చేపట్టిన అధికారులు

వరంగల్‌, జనంసాక్షి: హన్మకొండలో అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. హన్మకొండ కూడలిలో నిబంధనలు ఉల్లగించి నిర్మించిన దుకాణ సముదాయాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు కూల్చివేశారు. …

బయ్యారానికి బస్సు యాత్ర చేపట్టిన తెదేపా నేతలు

హైదరాబాద్‌, జనంసాక్షి: తెదేపా తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు బయ్యారానికి బస్సు యాత్ర చేపట్టారు. అసెంబ్లీ నుంచి వీరు బస్సు యాత్రగా బయ్యారానికి చేరుకుని అక్కడ ఆందోళన చేపట్టనున్నారు. …

కోల్‌ గేట్‌ పై దాసరిని విచారించిన సీబీఐ

హైదరాబాద్‌, జనంసాక్షి: యావత్‌ దేశాన్ని ఓ కుదుపుతున్న బొగ్గు కుంభకోణం కేసులో సినీ దర్శక, నిర్మాత మాజీ కేంద్ర బొగ్గుశాఖ సహాయ మంత్రి దాసరి నారాయణరావుకు బొగ్గు …

మహానాడులో తెలంగాణపై తీర్మానం: రేవూరి

వరంగల్‌, జనంసాక్షి: టీడీపీ మహానాడులో తెలంగాణపై తీర్మానం ఉంటుందని నర్సంపేట టీడీపీ ఎమ్మెల్యేరేవూరి ప్రకాశ్‌ రెడ్డి తెలిపారు. 2008 తీర్మానానికి కట్టుబడి ఉన్నామని పార్టీ అధ్యక్షుడు చంద్రబాటుతో …

కాలువలో పడి తల్లి మృతి, బిడ్డ పరిస్థితి విషయం

ఖమ్మం జనంసాక్షి: ఖమ్మం అర్బన్‌ మండలం వి. వెంకాటాయపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ సోమవారం ఉదయం సాగర్‌ కాలువలో తల్లీ, బిడ్డ పడిపోయారు. ఈ సంఘటనలో తల్లి …

సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయిరెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: క్విడ్‌ప్రోకో కేసులో ఆడిటర్‌ విజయం సాయిరెడ్డి సోమవారం నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఇదే కేసులో శ్రీనివాసరెడ్డి. ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌ …

అవినీతి మంత్రులే పరిపాలిస్తున్నారు: జూలకంటి

నల్గొండ, జనంసాక్షి: రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అవినీతి మంత్రులే పరిపాలిస్తున్నారుని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ అమలుకు సాధ్యం కాని పథకాలను …

ఓ ఇంటివాడైన హీరో గోపీచంద్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: టాలీవుడ్‌ హీరో గోపిచంద్‌ సోమవారం వేకువ జామున ఓ ఇంటివాడయ్యాడు. హైదరాబాద్‌లలోని మాదాపూర్‌లోని ఎస్‌ కన్వెన్షన్‌లో వేద దధువు రేష్మా మెడలో గోపీచంద్‌ తాళి …

జగన్‌, ఓఎంసీ, ఎమ్మార్‌ నిందితుల రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తులు, ఓఎంసీ, ఎమ్మార్‌ కేసుల్లో నిందితులకు న్యాయస్థానం జూన్‌ 3 వరకు రిమాండ్‌ పొడిగించింది. నిందితులను నేడు సీబీఐ కోర్టు వీడియో కాన్ఫరెస్స్‌ …

కామరాజు ప్రణాళిక అమలుచేయాలి: పాలడుగు

హైదరాబాద్‌ : కేంద్ర రాష్ట్రాల్లో కామరాజు ప్రణాళిక అమలు చేయాలిని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పాలడుగు వెంకట్రావు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వ్యవహారాలపై పార్టీ సీనియర్లతో ముఖ్యమంత్రి చర్చించడం …