తెలంగాణ

‘మాయాబజార్‌’కు అరుదైన గౌరవం

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలుగు చలనచిత్రలో సువర్ణాధ్యాయంగా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన మాయాబజార్‌ చిత్రానికి  అరుదైన గౌరవం లభించింది. వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో అత్యుత్తమైన చిత్రరాజంగా ఎంపికైంది. …

ఆర్టీసీ బస్సు బోల్తా, 15మందికి తీవ్రగాయాలు

ఖమ్మం, జనంసాక్షి: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం దుద్దెపూడి వద్ద సోమవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15మంది …

ఓయూలో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌, జనంసాక్షి: ఉస్మానియా యూనివర్శిటీలో పీహెచ్‌డీ విద్యార్థి శ్రీనివాస్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. జూనియర్‌ లెక్చరర్ల నియామకంలో జాప్యంపై చెందిన అతను ఈఘటనకు పాల్పడినట్లు సమాచరం. పోలీసులు కేసు …

పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌ : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జువాలజీ పీహెచ్‌డీ విద్యార్థి కట్టెల శ్రీనివాస్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. జూనియర్‌ లెక్చరర్ల నోటిఫికోషన్‌లో జాప్యంపై మనస్తాపంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. …

ఆర్టీఏ తనిఖీలు

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ – బెంగళూరు జాతీయ రహదారిపై రవాణాశాఖ అధికారులు ఈ ఉదయం తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న మూడు పర్యాటక బస్సులను సీజ్‌ …

నగల దుకాణంలో సందడి చేసిన సలోని

హైదరాబాద్‌, జనంసాక్షి: అక్షయ తృతీయ సందర్భంగా బంగారాన్ని కొనుగోలు చేయడమంటే లక్ష్మిదేవిని ఇంటికి ఆహ్వానించడమేనంటోంది అందాల తార సలోని. సికింద్రాబాద్‌లోని మానేపల్లి నగల దుకాణంలో అక్షయ తృతీయ …

ఖాయిలా పడిన కర్మాగారాల పునరుద్ధరణకు నిర్ణయం: ఎంపీ వివేక్‌

గోదావరిఖని, జనంసాక్షి: దేశంలో ఖాయిలా పడిన ఎరువుల కర్మాగారాలను పునరుద్దరించేందుకు కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పెద్దపల్లి ఎంపీ వివేక్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలోని రామగుండం ఎరువుల కరామగారాలను మెదటి …

ఓరుగల్లులో ప్రారంభమైన శ్రీ భద్రకాళి బ్రహోత్సవాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: వరంగల్‌ జిల్తాలోని ఓరుగల్లులో వెలసిన శ్రీ భద్రకాళి ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఆదివారం తెరాస ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ ప్రారంభించారు. పది రోజుల పాటు జరగనున్న ఈ …

ఇద్దరు కూతుళ్లతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం

ఆదిలాబాద్‌, జనంసాక్షి: మంచిర్యాల మండలం సీసీసీలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు కూతుళ్లతో సహా హెయిర్‌డై తాగి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ముగ్గురి …

స్వర్ణకంచి షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవంలో రాధా రాజారెడ్డి నృత్య ప్రదర్శన

హైదరాబాద్‌, హైదరాబాద్‌లోని కొత్తపేటలో ఆదివారం నూతనంగా స్వర్ణకంచి పేరుతో షాపింగ్‌మాల్‌ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ షాపింగ్‌మాల్‌ను ప్రఖ్యాత కూచిపూడి నృత్యకళాకారులు రాధా రాజారెడ్డి ప్రారంభించారు. ఈ …