తెలంగాణ

వైకాపాకు న్యాయస్థానం , చట్టసభలపై నమ్మకం లేదు

పొంగులేటి సుధాకర్‌రెడ్డి హైదరాబాద్‌ : వైకాపాకు న్యాయస్థానం, చట్ట సభలపైనా నమ్మకం లేదని పొంగులేటి సుధాకర్‌రెడ్డి అరోపించారు. అన్ని అంశాలు పరిశీలించాక మంత్రుల విషయంలో అధిష్ఠానం నిర్ణయం …

పార్టీలో ఉంటూ కోవర్టు ఆపరేషన్లు: నర్సిరెడ్డి

హైదరాబాద్‌ : కడియం శ్రీహరి పార్టీలో ఉంటూ కోవర్టు ఆపరేషన్లకు పాల్పడ్డారని తెదేపా అధికార ప్రతినిధి నర్సిరెడ్డి ఆరోపించారు. 1999 నుంచి పార్టీలో మార్పులు వచ్చాయన్న కడియం …

ఐసీడీఎస్‌ పీడీని సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు

ఆదిలాబాద్‌ : ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కృష్ణజ్యోతిని ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ కలెక్టర్‌ అశోక్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల దుర్వినియోగం, విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యం కారణంగా …

దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

గుండామల్లేశ్‌ హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లిలో దళితులపై దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా …

ప్రారంభమైన ఎమ్మెల్యేల వివ్‌ ఉల్లంఘనపై సభాపతి విచారణ

హైదరాబాద్‌ : అవిశ్వాస తీర్మానం సందర్భంగా వివ్‌ ఉల్లంఘించిన ఎమ్మెల్యేలపై శాసనసభాపతి నాదెండ్ల మనోహర్‌ విచారణ ప్రారంభించారు. ఈ విచారణకు ప్రభుత్య చీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరణారెడ్డి …

కాలువలో పడి తల్లి మృతి, బిడ్డ పరిస్థితి విషయం

ఖమ్మం జనంసాక్షి: ఖమ్మం అర్బన్‌ మండలం వి. వెంకాటాయపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ సోమవారం ఉదయం సాగర్‌ కాలువలో తల్లీ, బిడ్డ పడిపోయారు. ఈ సంఘటనలో తల్లి …

వైఎస్‌ఆర్‌ సీపీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ భేటి

హైదరాబాద్‌, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సోమవారం పార్టీ కేంద్ర కార్యలయంలో సమావేశమైంది. ఈ సమావేశానికి ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, మైసూరారెడ్డి, …

సీబీఐ కోర్టుకు హాజరైన విజయ సాయిరెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: క్విడ్‌ప్రోకో కేసులో ఆడిటర్‌ విజయం సాయిరెడ్డి సోమవారం నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. ఇదే కేసులో శ్రీనివాసరెడ్డి. ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌ …

అవినీతి మంత్రులే పరిపాలిస్తున్నారు: జూలకంటి

నల్గొండ, జనంసాక్షి: రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అవినీతి మంత్రులే పరిపాలిస్తున్నారుని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ అమలుకు సాధ్యం కాని పథకాలను …

ఓ ఇంటివాడైన హీరో గోపీచంద్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: టాలీవుడ్‌ హీరో గోపిచంద్‌ సోమవారం వేకువ జామున ఓ ఇంటివాడయ్యాడు. హైదరాబాద్‌లలోని మాదాపూర్‌లోని ఎస్‌ కన్వెన్షన్‌లో వేద దధువు రేష్మా మెడలో గోపీచంద్‌ తాళి …