తెలంగాణ

కోదండరాం, ఐకాస నేతల అరెస్టు

మహబూబ్‌నగర్‌: తెలంగాణలో ప్రారంభం కానున్న చంద్రబాబు పాదయాత్రను నిరసిస్తూ రాజోలి వెళ్తున్న ఐకాసనేతలను పోలీసులు అరెస్టు చేశారు. రాజోలి వెళ్తున్న నేతలను శాంతినగర్‌ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో …

తెలంగాణ బాబు పాదయాత్ర నేటి నుంచి

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ‘వస్లున్నా. మీకోసం’ పాదయాత్రలో అత్యంత కీలక ఘట్టం ప్రారంభం కానుంది, సోమవారం నుంచి ఆయన తెలంగాణ లోకి అడుగుపెట్ట నున్నారు. …

పోలీసుల అక్రమ అరెస్టులు దారుణం : దేవిప్రసాద్‌

హైదరాబాద్‌: చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా పాలమూరు జేఏసీ చైర్మెన్‌ రాజెంధర్‌ రెడ్డితో సహాఉద్యోగ సంఘాల నాయకులను, విద్చార్ధులను అరెస్టు చేయడం దారుణమని ఉద్యోగ సంఘాల జేఏసీ …

బాబు పర్యటనపై భగ్గుమన్నకరీంనగర్‌

టీడీపీ కార్యాలయానికి నిప్పు తెలంగాణ విద్యార్థి సంఘం పేర ఘటనా స్థలంలో లేఖ కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌ 21(జనంసాక్షి): బాబు తెలంగాణ పర్యటనపై కరీంనగర్‌ భగ్గుమంది..తెలంగాణపై తేల్చకుం …

వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది నువ్వే

స్పష్టత ఇవ్వకుండా తెలంగాణలోకి ఎట్లొస్తవ్‌ మీ కోసం కాదు.. అది నీ కోసం : నాగం హైద్రాబాద్‌, అక్టోబర్‌21(జనంసాక్షి): వచ్చిన తెలంగాణను అడ్డుకొన్నది బాబేనని తెలంగాణ నగారా …

తెలంగాణలో ‘రాంబాబు’ సినిమాను బహిష్కరించండి

మనపై జరిగే సాంస్కృతిక దాడిని అడ్డుకుందాం: అల్లం నారాయణ హైదరాబాద్‌, అక్టోబర్‌ 20 (జనంసాక్షి): తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా తీసిన ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ సినిమాను …

సీపీఐ సీనియర్‌ నేత విఠల్‌రెడ్డి కన్నుమూత

నర్సాపూర్‌ (మెదక్‌): సీపీఐ సీనియర్‌ నేత సిహెచ్‌. విఠల్‌రెడ్డి నర్సాపూర్‌లో కన్నుమూశారు. అన్నార్యోగంతో ఆయన తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1962 నుంచి ఐదుసార్లు నర్సాపూర్‌ శాసనసభ్యుడిగా …

తెలంగాణ మీడియాపై వివక్ష

  హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న జీవవైవిద్య సదస్సుకు ఈ రోజు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. అయితే జీవవైవిద్య సదస్సుని కవర్‌ చేయాడానికి వెళ్లిన మీడియ, …

వాహనం ఢీ కోని వ్యక్తి మృతి

  కమలాపురం మండలంలోని : గంగవరం బస్సు వంతెన సమిపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కోని ఒకరు మృతి చెందారు. మృతుడి వివరాలు తెలియరాలేదు మృత …

హుస్సేన్‌సాగర్‌ నాలాకు ఇరువైపుల అక్రమ నిర్మాణాల కూల్చివేత

హైదరాబాద్‌: గనరంలోని హుస్సేన్‌సాగర్‌ నాలకు ఆనుకొని ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలను జీహెచ్‌ఎంసీ అధికారులు భారీ బందోబస్తు మధ్య చేపట్టారు.బాగ్‌లింగంపల్లి నాలా నల్లకుంట గాంధీనగర్‌ బస్తీ వరకు …