200 కిలోల గంజాయి పటుకున్న ఎక్సైజ్ అధికారులు
నెల్లూరు : జిల్లాలోని మనుబోలు మండలం మడమనూరులో 200 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఐదుగురుని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
నెల్లూరు : జిల్లాలోని మనుబోలు మండలం మడమనూరులో 200 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఐదుగురుని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
నల్గొండ : నేరేడుచర్లలో ఇద్దరు అంతర్జిల్లా ట్రాక్టర్ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. 4ట్రాక్టర్లు, 3 ట్రాలీలు, 4ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.