తెలంగాణ

బాసరకు భక్తుల తాకిడి

అదిలాబాద్‌: బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. భారీ సంఖ్యలో అమ్మవారిని ఇంటర్‌, టెన్త్‌ విద్యార్థులు దర్శించుకుంటున్నారు. భక్తులకు ఏవిదమైనా ఇబ్బందులు కలగకుండా అన్ని …

అదృష్ఠ వాస్తు ప్రమాదం తప్పిన సిర్పూర్‌ ఎమ్మెల్యే

కాగజ్‌నగర్‌ గ్రామీణం, ఆదిలాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో తెలంగాణ సభకు వెళ్లి తిరిగి వస్తున్న సిర్పూర్‌ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య వాహనం ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ అటవీప్రాంతంలో …

తాజ్‌మహల్‌ హోటల్‌లో గ్యాస్‌ లీకై మంటలు వ్యాపించాయి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో తాజ్‌మహల్‌ హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రిమిస్తున్నారు. గ్యాస్‌ లీకై …

పురుగుల మందు తాగి తల్లీకొడుకులు కలసి ఆత్మహత్యకు పాల్పడ్డారు

వంగూరు: పురుగుల మందు తాగి తల్లీకొడుకులు అత్మహత్య చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా వంగూరు మండలంలోని శ్రీశైలం-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై ఉన్న సర్వారెడ్డిపల్లె బస్టాప్‌ సమీపంలోని మామిడితోటలో కూలీలుగా …

అనారోగ్యం బాద భరించలేక భవనంపై నుంచి దూకి మహిళ మృతి

హైదరాబాద్‌: శేరిలింగంపల్లిలో రెండంతస్తుల భవనంపై నుంచి దూకి సంధ్యా దేవి (48) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. భవనం ముందు ఉన్న ప్రధాన ద్వారంపై పడటంతో చువ్వలు …

విదేశీ పర్యటనకు వెళ్లిన ఉప ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విదేశీ పర్యటనకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. హాంకాంగ్‌లో ఆమన మూడు రోజులపాటు పర్యటించనున్నారు. సొంత జిల్లా మెదక్‌లో ఈ …

అనారోగ్యం వల్ల మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్‌ కన్నుమూత

హైదరాబాద్‌: మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్‌ కన్నుమూశారు. కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం నిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో …

నేడు వృద్ధులు, వితంతువుల యుద్ధభేరి బహిరంగసభ చేపట్టిన ఎమ్మార్పీఎస్‌

నేడు , హైదరాబాద్‌: వయో వృద్ధులు,  వితంతువుల కోసం మానవీయ కోణంలో మహా ఉద్యమాన్ని నిర్మించనున్నట్లు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌ …

అమ్మహస్తాన్ని ప్రారంభించిన సీఎం కిరణ్‌కుమార్‌

భీమదేవరపల్లి, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లాలోని భీమదేవరపల్లిలో అమ్మహస్తం పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాల …

7వ సారి అధ్యక్షునిగా ఎన్నికైన కేసీఆర్‌

నిజామాబాద్‌ : టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు అర్మూర్‌ చేరుకున్నారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా కేసీఆర్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ నాయిని నరసింహారెడ్డి ప్రకటించారు. కేసీఆర్‌ …

తాజావార్తలు