తెలంగాణ

200 కిలోల గంజాయి పటుకున్న ఎక్సైజ్‌ అధికారులు

నెల్లూరు : జిల్లాలోని మనుబోలు మండలం మడమనూరులో 200 కిలోల గంజాయిని ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారు. ఐదుగురుని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

తనిఖీలు నిర్వహించిన చందన బ్రదర్స్‌

హైదరాబాద్‌ : దిల్‌సుఖ్‌నగర్‌లోని చందన బ్రదర్స్‌ నగల దుకాణంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. తూనికల యంత్రాల్లో మోసాలను గుర్తించిన అధికారులు.. యాజమాన్యంపై …

‘దాడి’ తీవ్ర నిస్పృహలో ఉన్నారు: చంద్రబాబు

హైదరాబాద్‌ : దాడి వీరభద్రరావు ఎమ్మెల్సీ కాకపోయినా ఏదో ఒక పదవి ఇస్తామని చెప్పినట్లు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. దాడి తీవ్రమైన నిస్పృహలో ఉన్నారు… నాయకులు …

దొంగల అరెస్టు

నల్గొండ : నేరేడుచర్లలో ఇద్దరు అంతర్‌జిల్లా ట్రాక్టర్‌ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. 4ట్రాక్టర్లు, 3 ట్రాలీలు, 4ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ముఖ్యమంత్రితో సమావేశం కానున్న డీఎస్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్‌  శనివారం ఉదయం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని కలిశారు. ఎల్లుండి సీఎం ఢిల్లీ వెళ్తున్న  …

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన యనమల

హైదరాబాద్‌, జనంసాక్షి: టీడీపీ నేత యనమల రామకృష్ణుడు శనివారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్‌ ఛాంబర్‌ యనమల చేత మండలి ఛైర్మన్‌ చక్రపాణి ప్రమాణ …

లారీ బోల్తా పడి ఇద్దరు మృతి

తాళ్లూరు : ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం రామభద్రాపురం వద్ద ఈ ఉదయం ఓ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. …

యూపీఏ అసమర్థత వల్లే పొరుగు దేశాల దుశ్చర్యలు

-భాజపా నేత వెంకయ్యనాయుడు నల్గొండ : యూపీఏ ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లే పొరుగు దేశాలు దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని భాజపా జాతీయ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఖమ్మం …

ఈ ఉదయం ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు

హైదరాబాద్‌ : మంత్రుల నివాస సముదాయాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ఈ ఉదయం ముట్టడించారు. జూనియర్‌ లెక్చరర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా …

మేనల్లుడితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు : బన్సల్‌

న్యూఢిల్లీ : లంచం తీసుకుంటూ సీబీఐకి దొరికిపోయిన తన మేనల్లుడు వి.సింగ్లాతో తనకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని రైల్వే శాఖ మంత్రి పవన్‌ కుమార్‌ బన్సల్‌ …