తెలంగాణ

గరిష్ఠ స్థాయిలో ఉన్న సూర్యుడు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. రెంటచింతలలో గరిష్ఠంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. హన్మకొండ , నిజామాబాద్‌ …

భానుడి భగభగకు తెలంగాణ విలవిల

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో వాతావరణం బాగా వేడెక్కింది. తెలంగాణ ప్రాంతం భానుడి భగభగకు విలవిలలాడిపోతుంది. భానుడి ప్రతాపానికి జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. జనాలు లేక రోడ్లన్ని …

పులిచింతల నిర్వాసితుల పరిహారానికి కమిటీ ఏర్పటైన చెసిన ప్రభుత్వం

హైదరాబాద్‌ : పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారానికి సంబంధించి నలుగురు సభ్యులతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా వేమవరంలోని 174 కుటుంబాల పరిహారానికి ఈ …

ఏపీపీఎస్సీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఏపీపీఎస్సీ జారీ చేసిన వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఐదుగురు సభ్యుల ముఠా 125 మంది అభ్యర్థులను మోసం చేసింది. 125 మంది …

రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానంటూ డబ్బు వసూలు:వ్యక్తి అరెస్టు

సికింద్రాబాద్‌ : రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి నుంచి రూ.70 వేలు వసూలు చేసిన రైల్వే అధికారిని రైల్వే విజెలెన్స్‌ విభాగం అధికారులు శనివారం అదుపులోకి …

బాల్య వివాహాన్ని నిలిపివేసిన అధికారులు

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు చేసిన సాంఘీక దురాచారాలను నిర్మూలించలేకపోతుంది. సాంఘీక దురాచారం బాల్యవివాహాన్ని జిల్లా అధికారులు అడ్డుకున్నారు. ఓ పదమూడేళ్ల బాలికకు చేస్తున్న …

రాష్ట్ర భద్రతా కమిషన్‌ ఏర్పాటు

హైదరాబాద్‌ : రాష్ట్ర హోంమంత్రి అధ్యక్షతన రాష్ట్ర భద్రతా కమిషన్‌ను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిషన్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం …

ఒరియా రచయితకు ఎన్టీఆర్‌ జ్ఞాన ట్రాస్ట్‌ అవార్డు

హైదరాబాద్‌ : సాహిత్య రంగానికి విశిష్ఠ సేవలందించిన ప్రముఖ ఒరియా రచయిత మనోజ్‌దాస్‌కు ఎన్టీఆర్‌ జ్ఞాన ట్రస్ట్‌ అవార్డు అందించనున్నట్లు ట్రస్ట్‌ వ్యవస్థాపకురాలు లక్ష్మీపార్వతి చెప్పారు. శనివారం …

‘డబ్బింగ్‌ సీరియళ్లను 50శాతం నిలిపేస్తాం’

అల్లు అరవింద్‌ హైదరాబాద్‌ : మా టీవీలో ప్రసారవుతున్న డబ్బింగ్‌ సీరియల్స్‌ ప్రసారాలను వచ్చే నెల నుంచి 50 శాతం వరకు నిలిపివేయనున్నట్లు ప్రముఖ సినీ నిర్మాత …

10న నిర్వహించే ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి: కన్వీనర్‌ రమణరావు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఎంసెట్‌-2013 ప్రవేశ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10న నిర్వహించనున్న ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కన్వీనర్‌ …