తెలంగాణ

బావిలో పడి తాత, మనువడి మృతి

ఎలిగేడు, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలోని ప్రమాదవశాస్తు వ్యవసాయబావిలో పడి తాత, మనువడు మృతి చెందారు. వీరిద్దరి మరణంతో ముప్పిరితోట గ్రామంలో విషాద ఛాయలు …

దళితుల పట్ల సీఎం వివక్ష: శంకర్రావు

కరీంనగర్‌, జనంసాక్షి: దళితుల పట్ల సీఎం కిరణ్‌ వివక్ష చూపుతున్నారని మాజీ మంత్రి శంకర్రావు ఆరోపించారు. అవినీతి మంత్రులను సీఎం ప్రోత్సహిస్తున్నారని  ఆయన అన్నారు. అవినీతిపై పోరాడే …

వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన 200 మంది కార్యకర్తలు

వరంగల్‌, జనంసాక్షి:  మహబూబాబాద్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత రాజా వెంకన్న నాయక్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వివిధ పార్టీలకు …

హైదరాబాద్‌ చేరుకున్న చంద్రబాబు

హైదరాబాద్‌, జనంసాక్షి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు. పాదయాత్ర పూర్తి చేసి విశాఖపట్నం నుంచి విమానంలో శంషాబాద్‌ విమానాశ్రమానికి చేరేకున్న ఆయనకు …

ప్రజలు బాబుని శాశ్వతంగా తిరస్కరించారు: శైలజానాథ్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును ప్రజలు శాశ్వతంగా తిరస్కరించారని మంత్రి శైలజానాథ్‌ అన్నారు. గత ఎన్నికల్లో అన్ని ఉచితమని హామీ ఇచ్చినా ఓటమి చవిచూశారు. ఇప్పుడు …

ప్రారంభం కానున్న ఐఐటీ ఎంట్రెస్స్‌ టెస్ట్‌

హైదరాబాద్‌: ఈ రోజు ఉదయం 9.30 గంటలకు రామయ్య ఐఐటీ ఎంట్రెస్స్‌ టెస్ట్‌ ప్రారంభం కానుంది. ఏడు సెంటర్లలో ఈ పరీక్ష జరుగుతుంది. ఓయూ ఇంజినీరింగ్‌ కాలేజీ, …

విదేశీ పర్యనకు వెళ్లిన డిప్యూటీసీఎం

హైదరాబాద్‌: డిప్యూటీసీఎం దామోదర రాజనర్సింహ విదేశీ పర్యటనకు ఈ ఉదయం బయలు దేరి వెళ్లారు. హాంకారగ్‌లో ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. రాజనర్సింహ సొంతజిల్లా మెదక్‌లో …

రౖలు ఢీకొని మూడు ఎలుగుబంట్లు మృతి

నల్లగొండ: జిల్లాలోని భువనగిరి మండలం రాయగిరి-ముత్తిరెడ్డిగూడెం మధ్య ఉదయం గౌతమి ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొని మూడు ఎలుగుబంట్లు మృతి చెందాయి. డ్రైవర్‌ దీనిని భువనగిరి రైల్వేస్టేషన్‌లో నిలిపివేసి …

కల్తీ కల్లు తాగి ఒకరి మృతి

ఆదిలాబాద్‌: జిల్లాలోని ఉట్నూరు మండలం రాజన్న గూడలో కల్తీ కల్లు తాగి ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను స్థానికులు ఆసుపత్రికి …

విదేశీ పర్యటన వెళ్లిన డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌: డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ విదేశీ పర్యటనకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. హాంకాంగ్‌లో ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. రాజనర్సింహ సొంతజిల్లా మెదక్‌లో …

తాజావార్తలు