తెలంగాణ

స్థాయి సంఘాల చైర్మన్లతో భేటీకానున్న స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: అసెంబ్లీ స్థాయి సంఘాల ఛైర్మన్లు, ఉన్నతాధికారులతో మండలి చైర్మన్‌ చక్రపాణి, స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు. పద్దులపై స్థాయి సంఘాల పమీక్షకు రోడ్‌మ్యాప్‌ను …

తెలంగాణలో మండుతున్న ఎండలు

హైదరాబాద్‌, జనంసాక్షి: మండుతున్న ఎండలతో తెలంగాణ అగ్ని గుండాన్ని తలపిస్తుంది. తెలంగాణలోని పది జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణతాపాన్ని తటుట్టకోలేక ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి జంకుతున్నారు. …

ఆందోళన చేపట్టిన కేసముద్రంలో రైతుల

వరంగల్‌ : మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ కేసముద్రంలో రైతులు అందోళన చేపట్టారు. అధికారులు, వ్యాపారులు పట్టించుకోకపోవడంతో అగ్రహం వ్యక్తం చేసిన రైతులు మార్కెట్‌ యార్డు కార్యదర్శిని నిర్బంధించి …

చంద్రబాబును కలిసిన నారాయణ

హైదరాబాద్‌ : తెదేపా అధినేత చంద్రబాబునాయుడును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కలిశారు. పాదయాత్ర జరిగిన తీరును అడిగి తెలుసుకున్న ఆయన పొత్తుల విషయమై ప్రసుత్త భేటీలో …

ఈ నెల 15 తర్వాత 5 జిల్లాల్లో నగదు బదిలీ

హైదరాబాద్‌ : సచివాలయంలో నగదు బదిలీ పథకంపై ఉన్నతస్థాయి సమీక్ష ముగిసింది. ఈ నెల 15 తర్వాత మొదటి విడతగా ఐదు జిల్లాల్లో నగదు బదిలీ పథకం …

ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారుల మృతి

నెన్నెల : ఆదిలాబాద్‌ జిల్లా నెన్నెల మండలంలోని గంతూరు గ్రామంలో ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. గ్రామానికి చెందిన బంటు, చింటు, అనంద్‌ అనే …

సిలిండర్‌ పేలి ఒకరి మృతి

ఖమ్మం, జనంసాక్షి: ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలో వంటగ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఓ వ్యక్తి శిథిలాల కింద చిక్కుకుని …

రాష్ట్ర జనాభా తుది గణాంకాలు విడుదల

హైదరాబాద్‌ : రాష్ట్ర జనాభా తుది గణాంకాలు విడుదలయ్యాయి. వీటిని జనాభా గణన డైరెక్టర్‌ వైవీ అనురాధ హైదరాబాద్‌లో విడుదల చేశారు.

గరిష్ఠ స్థాయిలో పెరిగిన ఉష్ణోగ్రత

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. రామగుండంలో 43.6, హైదరాబాద్‌లో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెరాస ఎమ్మెల్యే హరీశ్‌ అరెస్టు

సిద్ధిపేట : బయ్యారం గనులపై సీఎం వ్యాఖ్యలకు నిరసనగా చేపట్టిన మెదక్‌ జిల్లా బంద్‌లో భాగంగా సిద్ధిపేట బస్‌డిపో ఎదుట తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు కార్యకర్తలతో కలిసి …