తెలంగాణ

మియాపూర్‌లో ఉద్రిక్తత

హైదరాబాద్‌ : నగరంలోని మియాపూర్‌ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్‌ స్థలం కాపాడాలంటూ దీక్ష చేస్తున్న  మహిళలపై కొందరు దుండగులు దాడికి దిగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. …

మహార్యాలీలో పాల్గొన్న బీజేపీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్‌,జనంసాక్షి: యూపీఏ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ ఇవాళ ‘మహార్యాలీ’ని నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బాగ్‌లింగంపల్లి నుంచి ప్రారంభమైన …

రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో భానుడు మండిపోతున్నాడు. ఆదివారం రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత కంటే మూడు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదయింది. రెంటచింతలలో గరిష్ఠంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత …

జగన్‌కు బెయిల్‌ వస్తుందన్నది వైకాపా ఆశ :గండ్ర

హైదరాబాద్‌ : జగన్‌కు బెయిల్‌ వస్తుందన్నది వైకాపా ఆశ అని , వాస్తవాలు న్యాయస్థానంలో తేలతాయని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. వైకాపాలో నాయకత్వంపై …

ఆటో అదుపు తప్పి బోల్తా: ఒకరు మృతి

నిజామాబాద్‌,జనంసాక్షి: పిట్ల మండలం రాంపూర్‌ వద్ద ఆదివారం ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో …

సింగరేణి కార్మికుడి ఆత్మహత్యాయత్నం

ఆదిలాబాద్‌, జనంసాక్షి: అనారోగ్యం కారణంగా భార్యతో సహా సింగరేణి కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌ భగత్‌నగర్‌లో చోటు చేసుకుంది. దంపతుల పరిస్థితి …

నగరంలో భాజపా మహార్యాలీ

హైదరాబాద్‌ : యూపీఏ అవినీతికి వ్యతిరేకంగా నగరంలో భాజపా మహార్యాలీ చేపట్టింది. బాగ్‌లింగంపల్లి నుంచి ఆర్టీసీ క్రాన్‌రోడ్స్‌ వరకు ఈ ర్యాలీ సాగనుంది. ఈ ర్యాలీలో పార్టీ …

గద్వాలలో బంగారం చోరి

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి:జిల్లాలోని గద్వాలలో ఓ నివాసంలో భారీ చోరీ జరిగింది. 35 తులాల బంగారం కిలో వెండి, రూ. 3.40 లక్షలను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. …

గ్యాస్‌ వెల్టింగ్‌ షాప్‌లో భారీ పేలుడు

ఆదిలాబాద్‌, జనంసాక్షి: భైంసాలోని నిర్మల్‌ కూడలి వద్ద గ్యాస్‌ వెల్డింగ్‌ షాప్‌లో భారీ పేలుడు సంభవించింది. విద్యుత్‌ షార్ట్ట్‌ సర్య్కూట్‌తోనే పేలుడు సంభవించి ఉంటుందని స్థానికులు అనుమానం …

దేశవ్యాప్తంగా ప్రారంభమైన నీట్‌ పరీక్ష

హైదరాబాద్‌ : ‘నీట్‌ (నేషన్‌ల్‌ ఎలిజిబులిటీ కమ్‌ ఎంట్రెస్స్‌) పరీక్ష దేశవ్యాప్తంగా కర్ణాటక మినహా అన్ని రాష్ట్రాల్లో ఈ ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలో హైదరాబాద్‌, …