తెలంగాణ

ఆర్టీఏ తనిఖీలు

10 ప్రైవేటు ట్రావెల్స్‌ వాహనాలపై కేసులు హైదరాబాద్‌: విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీనగర్‌ వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న పది ప్రైవేటు …

ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి: తిరుపతి ఎమ్మేల్యే భూమన

హైదరాబాద్‌,జనంసాక్షి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి డిమాండ్‌ చేశారు. ఎన్ని …

టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మెదక్‌, జనంసాక్షి: మరోసారి సీమాంధ్ర సర్కారు తన దురహంకారాన్ని ప్రదర్శించింది. సీఎం కిరణ్‌ జిల్లాలో ఇవాళ పర్యటించనున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పలువురు తెలంగాణవాదులను పోలీసులు …

సీబీఐ కోర్టుకు గైర్హాజరైన శ్రీలక్ష్మి

హైదరాబాద్‌, జనంసాక్షి: ఓఎంసీ కేసులో నిందితురాలు , ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి కోర్టుకు హాజరు కాలేదు. ఈ కేసులో ఇవాళ ఆమె కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. కానీ …

విద్యార్థిని ఆత్మహత్య

నల్లగొండ, కనగల్‌ మండలం హైదలాపురంలో విషాదం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ వేధింపులే విద్యార్థిని ఆత్మహత్యకు కారణమని మృతురాలి బంధువులు …

సీబీఐ కోర్టు ముందు హాజరైన ఎమ్మార్‌, ఓఎంసీ కేసు నిందితులు

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో సీబీఐ కోర్టు ఎదుట బీపీ ఆచార్య, విజయ రాఘవ , కోనేరు ప్రసాద్‌ ఈ ఉదయం హాజరయ్యారు. మరోవైపు ఓఎంసీ కేసులో రాజగోపాల్‌ …

సీబీఐ కోర్టు ఎదుట హాజరైన మంత్రి ధర్మాన

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు ఎదుట మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ ఉదయం హాజరయ్యారు.

బస్సు- ఆటో ఢీ: ఇద్దరికి గాయాలు

నల్లగొండ, జనంసాక్షి: ఆర్టీసీ బస్సు -ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. చౌటుప్పల్‌ మండలం రెడ్డిబావి వద్ద ఈ …

శ్రీపతి రాజేశ్వర్‌కు నివాళి అర్పించిన తెదేపా అధినేతలు

హైదరాబాద్‌: అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్‌ భౌతికకాయానికి మారేడుపల్లిలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, సినీ నటుడు బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులను …

కిరణ్‌ తెలంగాణ వ్యతిరేకి: ఎంపీ వివేక్‌

కరీంనగర్‌, జనంసాక్షి: తెలంగాణ వ్యతిరేక ఎమ్మెల్యేలకు సీఎం కిరణ్‌ అధిక నిధులు కేటాయిస్తున్నారని ఎంపీ వివేక్‌ ఆరోపించారు. తెలంగాణ అంశం కేంద్రం చేతిలో ఉందంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని …

తాజావార్తలు