తెలంగాణ

మక్కామసీదు కేసులో ఎస్‌ఐఏకు ఊరట

హైదరాబాద్‌,జనంసాక్షి: మక్కామసీదు బాంబు పేలుళ్లలో కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎస్‌ఐఏ) కు న్యాయస్థానంలో ఊరట లభించింది. ఈ కేసులో నిందితులైన లోకేంద్రశర్మ, దేవేంద్రగుప్తాలకు గతంలో నాంపల్లి …

తెలంగాణవాదుల నిర్బంధం

మహబుబ్‌నగర్‌: కాంగ్రెస్‌ నేతల బస్సుయాత్ర నేపథ్యంలో మానవపాడు, శాంతినగర్‌, ఒడ్డెపల్లిలో తెలంగాణ వాదులకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలిసులు నిర్భంధించారు. డీసీసీ ఆధ్దర్యంలో మంత్రి డీకే …

ఇంకా దొరకని శ్రియ ఆచూకి

మహబుబ్‌నగర్‌: పాలమూరు జిల్లాలో కిడ్నాప్‌కు గురైన ఆరేళ్ల చిన్నారి శ్రియ ఆచూకీ ఇంకా తెలియరాలేదు. పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో ఉంటున్న నాగరాజు-రజిత దంపతులు నిన్న ఉదయం విధులకు …

వలసలకు డెడ్‌లైన్‌ వాస్తవమే: ఈటెల

హైదరాబాద్‌: వలసలకు డెడ్‌లైన్‌ పెట్టింది వాస్తవమేనని టీఆర్‌ఎస్‌ నేత ఈటల రాజేందర్‌ అంగీకరించారు. గడువులోపు వచ్చిన వారిని పార్టీలో చేర్చుకుంటామని చెప్పారు. వలసలపై తొందరపడబోమన్నారు. కేసీఆర్‌ను విమర్శించడం …

సింగరేణికి బయ్యారం గనులివ్వాలి: కవిత

హైదరాబాద్‌: బయ్యారం గనులకు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేటాయిస్తే సహించమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హెచ్చరించారు. సింగరేణికి బయ్యారం గనులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. బయ్యారం …

టీడీపీ విప్‌ జారీ చేయలేదు: కొడాలి నాని

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ తనకు అసలు తనకు విప్‌ జారీ చేయలేదని కృష్ణా జిల్లా గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని అన్నారు. ఆయన గురువారం స్పీకర్‌ నాదెండ్ల …

హైదరాబాద్‌లో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: గురువారం హైదరాబాద్‌లో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 25,390 (10గ్రాములు) ఉండగా, 22 క్యారెట్ల బంగారం …

నేడు భద్రాద్రి రాముడికి అభిషేక మహోత్సవం

ఖమ్మం, జనంసాక్షి: శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిపై కొలువై ఉన్న శ్రీరాములవారికి ఇవాళ అభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ స్వామివారికి అభిషేకం చేయనున్నారు. సాయంత్రం యాగశాలలో …

అపోలో గ్రూప్స్‌ చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డికి గాయాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: అపోలో గ్రూప్స్‌ చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి దుబాయిలో ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఆయన కుడి చేతికి , కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రతాప్‌ రెడ్డి …

జర్నలిస్టుల అరెస్టులను ఖడించిన కేసీఆర్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌ వద్ద తెలంగాణ జర్నలిస్టులు, న్యాయవాదులపై దాడులు, అరెస్టులను టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఖడించారు. పోలీసుల తీరును ఆయన తప్పుబట్టారు. ‘రుజువుల్లేని ఉద్యమం’ …

తాజావార్తలు