తెలంగాణ
శ్రీరామచంద్రుని రథోత్సవం ప్రారంభం
ఖమ్మం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీరామచంద్రుని రథోత్సవం వేడుకగా ప్రారంభమైంది. వర్షం కారణంగా నిన్న జరగాల్నిన రథోత్సవం వాయిదా పడడంతో ఇవాళ నిర్వహిస్తున్నారు.
ఇజూ ద్వీపంలో భూకంపం
జపాస్: ఇజూ ద్వీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై దీని తీవ్రత 6.1గా నమోదైంది.
తెరాసలో చేరనున్న రమణాచారి
హైదరాబాద్: విశ్రాంత ఐఏఎస్ అధికారి రమణాచారి తెరాసలో చేరనున్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ అధినేత కేసిఆర్ సమక్షంలో ఆయన చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
- కేరళ నర్సుకేసులో చేతులెత్తేసిన కేంద్రం
- యెమెన్లో ఉరిశిక్ష పడిన ‘నిమిష’ విషయంలో కేంద్రం ఏమన్నదంటే?
- బోనాల సంబరం.. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
- అలనాటి నటి సరోజాదేవి కన్నుమూత
- అన్ని కోచ్లకు సీసీకెమెరాలు..
- ఇంధన స్విచ్లు ఆగిపోవడం వల్లే దుర్ఘటన
- బ్రిక్స్ అనుకూల దేశాలకు ట్రంప్ వార్నింగ్
- పాక్ ఉగ్రవాద మద్దతుదారు
- అమెరికా రాజకీయాల్లో కీలకపరిణామం
- హిమాచల్ ప్రదేశ్లో రెడ్అలర్ట్
- మరిన్ని వార్తలు