తెలంగాణ

ఛార్జీషీట్ల తుది విచారణకు సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు జగన్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: అన్ని ఛార్జీషీట్లను కలిసి తుది విచారణ జరపాలని సీబీఐ కోర్టులో జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దర్యాప్తు పూర్తయ్యాకే ఛార్జిషీటు దాఖలు చేయాలని పిటిషన్‌లో …

నియోజకవర్గ కార్యకర్తలతో భేటీకానున్న గంగుల

కరీంనగర్‌, జనంసాక్షి: కరీంనగర్‌ నియోజకవర్గ కార్యకర్తలతో టీడీపీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ భేటీ అయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నారు. గంగుల టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇవాళ …

మా ఎంపీలు జీనియస్‌: గండ్ర వెంకటరమణారెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: టీ కాంగ్రెస్‌ ఎంపీలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్న వార్తలపై ప్రభుత్వ చీఫ్‌విన్‌ గండ్ర వెంకటరమణారెడ్డి స్పందించారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.తమ ఎంపీలు జీనియస్‌ …

కరువుపై సమీక్షించనున్న కేంద్ర బృందం

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో కరువు పరిస్థితులపై అధ్యయనం చేయడానికి వచ్చిన కేంద్ర బృందం లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైంది. కరువు పరిస్థితులు, అంచనాలపై అధికారులతో …

మంత్రి డీకే అరుణకు తెలంగాణ సెగ

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: జిల్లాలో ప్రభుత్వ పథకాలపై ప్రచారం నిర్వహించడానికి బస్సు యాత్ర నిర్వహిస్తున్న మంత్రి డీకే అరుణకు తెలంగాణ సెగ తగిలింది. ఉప్పునూతల మండలం కొడికల్‌కు బస్సు …

తగ్గిన పసిడి ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలో బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు పడిపోతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,570గా ఉంది. 22 క్యారెట్ల 10 …

నేదునూరు ప్లాంట్‌ వద్ద ఆందోళనకు దిగిన సీపీఐ

కరీంనగర్‌, జనంసాక్షి: జిల్లాలోని తిమ్మాపురం మండలం నేదునూరు జెన్‌కో విద్యుత్‌ ప్లాంట్‌ శిలాఫలకం వద్ద సీపీఐ ఆందోళనకు దిగింది. విద్యుత్‌ ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని నాయకులు డిమాండ్‌ …

డీసీఎం వ్యాను ఢీ: బాలుడి మృతి

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని చంద్రాయణగుట్ట మండలం ఉప్పుగూడలోని శివాజినగర్‌లో డీసీఎం వ్యాను ఢీకొని ఓ బాలుడు మృతి చెందాడు. రెహ్మన్‌ అనే 12 ఏళ్ల బాలుడు పాఠశాల …

మళ్లీ తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. మొన్నటితో రూ. 500 మేర తగ్గి 16  నెలల కనిష్ఠ స్థాయికి బంగారం ధర చేరుకుంది. ప్రస్తుతం నగర …

రోడ్డు దాటుతుండగా వ్యాన్‌ ఢీకొని బాలుడి మృతి

చాంద్రయణగుట్ట, జనంసాక్షి: ఉప్పుగూడలోని శివాజినగర్‌లో డీసీఎం వ్యాన్‌ ఢీకొని ఓ చిన్నారి మృతి చెందాడు. రెహ్మాన్‌ అనే 12 ఏళ్ల బాలుడు పాఠశాల బస్సు కోసం రోడ్డు …

తాజావార్తలు