తెలంగాణ

‘విద్యుత్‌ సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం’

హైదరాబాద్‌,జనంసాక్షి: విద్యుత్‌ సమస్యలపై ప్రభుత్వం దిగి వచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని వామపక్షాల నేతలే తేల్చిచెప్పారు. అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని పేర్కొన్నారు. ప్రజల స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి, మంగళవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ  కూడా 26 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతుంది.

కరెంట్‌ కోతలను నిరసిస్తూ పరిశ్రమల మూసివేత

కరీంనగర్‌, జనంసాక్షి: విద్యుత్‌ సమస్యలపై వామపక్షాలు తలపెట్టిన బంద్‌కు నిరసనగా జిల్లా వ్యాప్తంగా 10 పరిశ్రమలను మూసివేశారు. పరిశ్రమలను మూసివేసి కార్మికులు తమ నిరసనను వ్యక్తం చేశారు. …

పాలమూరు జిల్లాలో వామక్షాల ఆందోళన

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: మంగళవారం ఉదయం నుంచే జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌, టీడీపీ, బీజేపీ, వామపక్షాల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బస్సు డిపోళ ఎదుట, రోడ్లపై కార్యకర్తలు బైఠాయించి …

లారీ- కారు ఢీ: ముగ్గురు మృతి

రంగారెడ్డి, జనంసాక్షి:  బంటారం మండలం బొక్నారం సమీపంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుమ చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. లారీ-కారు …

ఎంజీబీఎస్‌ నిలిచిన ఆర్టీసీ బస్సుల రాకపోకలు

హైదరాబాద్‌, జనంసాక్షి: వామపక్షల బంద్‌ నేపథ్యంలో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ నుంచి బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. నిత్యం ప్రయాణికుల రద్దీతో ఉండే ఎంజీబీఎస్‌ ఇవాళ ఖాళీగా కనిపిస్తుంది. ఈ …

కరీంనగర్‌ జిల్లాలో కొనసాగుతున్న బంద్‌

కరీంనగర్‌,జనంసాక్షి:  జిల్లా వ్యాప్తంగా వామపక్షాల బంద్‌ స్వచ్ఛందంగా కొనసాగుతోంది. కరీంనగర్‌, గోదావరిఖని, సిరిసిల్ల, కోరుట్ల, హుజురాబాద్‌ బస్టాండ్ల వద్ద టీఆర్‌స్‌, పీజేపీ, టీడీపీ, వామపక్ష నేతలు బస్సులను …

జగన్‌ అక్రమాస్తుల కేసులో మరి కాసేపట్లో ఐదో ఛర్జిషీట్‌

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో మరికాసేపట్లో సీబీఐ ఛార్జి షీట్‌ దాఖలుచేయనుంది. దిల్‌కుషా అతిథి గృహం నుంచి ఐదో ఛార్జిషీటు పత్రాలను అధికారులు సీబీఐ కోర్టుకు …

29,30 తేదీల్లో ఢిల్లీలో సంసద్‌ యాత్ర: జేఏసీ

హైదరాబాద్‌, జనంసాక్షి: ఈ నెల 29, 30 తేదీల్లో ఢిల్లోలో సంసద్‌ యాత్ర  చేపడుతామని  తెలంగాణ రాజరీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర …

ఉపాధిహామీ అధికారులను నిర్భందించిన గ్రామస్థులు

మద్దూరు: మండలంలోని కొండాపూర్‌లో గత ఏడాది ఉపాధి హామీ బిల్లులను ఇంతవరకూ చెల్లించనందుకు నిరసనగా అధికారులు, సామాజిక తనిఖీ బృందాన్ని గ్రామ పంచాయితీ కార్యాలయంలో గ్రామస్థులు నిర్భందించారు. …

తాజావార్తలు