తెలంగాణ

మావోయిస్టుల మృతదేహాలు తరలింపు

ఖమ్మం, జనంసాక్షి: భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మావోయిస్టుల మృతదేహాలను ఛత్తీస్‌గఢ్‌లోని కుంటకు తరలించారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిన ప్రత్యేక హెలికాప్టర్‌లో మృతదేహాలను తరలించినట్లు తెలుస్తుంది. మృతదేహాలను …

తేనేటీగల దాడిలో గాయపడిన ఉపాధి హమీ కూలీలు

వరంగల్‌, జనంసాక్షి: ఉపాధి కూలీలపై తేనేటీగల దాడి చేశారు. ఈ దాడిలో 20 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ములుగు మండలం యాపలగడ్డలో చోటు …

ముగ్గురి ప్రాణాలు తీసిన ఘర్షణ

కరీంనగర్‌, బోర్‌వెల్‌ కార్మికుల మధ్య జరిగిన ఘర్షణ ప్రాణాలు తీసుకునే దాకా వచ్చింది. ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ …

నాటుబాంబు పేలి ఐదుగురికి గాయాలు

నిజామాబాద్‌, జనంసాక్షి: నాటుబాంబు పేలి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జక్రాన్‌పల్లి మండలం కొలిపాకలో చోటు చేసుకుంది. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

నాటుబాంబు పేలి ఐదుగురికి గాయాలు

నిజామాబాద్‌, జనంసాక్షి: నాటుబాంబు పేలి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జక్రాన్‌పల్లి మండలం కొలిపాకలో చోటు చేసుకుంది. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కేసిఆర్‌ది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం: సిపిఐ

హైదరాబాద్‌, జనంసాక్షి: టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ వ్యవహారం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తరహాలో ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. సమ్మకమైన గిత్తలు ఇంట్లో ఉంటే …

రంపపు మిల్లులో భారీ అగ్నిప్రమాదం

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: నారాయణపేట మండలం అప్పక్‌పల్లిలోని రంపపు మిల్లులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అగ్ని …

బేగంపేటలో బంగారు నగల చోరి

హైదరాబాద్‌, జనంసాక్షి: బేగంపేట రాయల్‌హోమ్‌లో మంగళవారం మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది. రూ. 10లక్షల విలువైన బంగారం నగలును గుర్తు తెలియని దుండగులు అపహరించారు. బాధితులు పోలీసులకు …

ఢిల్లీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామన్న కోదండరాం

నల్లగొండ, జనంసాక్షి: సంసద్‌ యాత్రను విజయవంతం చేసి ఢిల్లీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం చెప్పారు. తెలంగాణకు జరుగుతున్న వివక్షకు …

ఢిల్లీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామన్న కోదండరాం

నల్లగొండ, జనంసాక్షి: సంసద్‌ యాత్రను విజయవంతం చేసి ఢిల్లీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తామని రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం చెప్పారు. తెలంగాణకు జరుగుతున్న వివక్షకు …