తెలంగాణ

బంద్‌ తర్వాత … బస్సుల పునరుద్ధరణ

హైదరాబాద్‌ : విపక్షాల రాష్ట్ర బంద్‌ అనంతరం మంగళవారం సాయంత్రం ఆర్టీసీ హైదరాబాద్‌ నుంచి జిల్లాలకుఏ బస్సు సర్వీసులను పునరుద్ధరించింది. మహత్మాగాంధీ బస్‌ స్టేషన్‌ జూబిలీ బస్‌ …

మండుతున్న ఎండలు : రాయలసీమలో 43 డిగ్రీల

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. రాయలసీమలో సాధారణం కన్నా 4, కోస్తాంధ్ర, తెలంగాణల్లో సాధారణం కన్నా 2 డిగ్రీలు ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు  నమోదవుతున్నాయి. రాయలసీమలో …

వడదెబ్బతో ఉపాధిహామి కూలీ మృతి

నిజామాబాద్‌,జనంసాక్షి: రాష్ట్రంలో ఎండలు భగభగమంటున్నాయి. వేడిమికి జనాలు బయటకు రాలేకపోతున్నారు. వడ దెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన సదాశివనగర్‌ మండలం ఇసన్నపల్లిలో …

బంద్‌ కారణంగా బొసిపోయిన బాసర పరిసరాలు

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లా బాసర సరస్వతి అలయంపై బంద్‌ ప్రభావం స్పష్టంగా కనిపించింది. విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా వామపక్షాలు బంద్‌కు పిలుపునీయడంతో అర్టీసీ డిపోల …

చౌటుప్పల్‌లో దొంగల అరెస్ట్‌

నల్లగొండ, జనంసాక్షి: జిల్లాలోని చౌటుప్పల్‌లో ఐదుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి 10 తులాల బంగారం, ఇండికా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు …

హోంమంత్రి సబితను కలిసిన మంత్రులు

హైదరాబాద్‌: హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని పలువురు మంత్రులు ఆమె నివాసంలో ఈ ఉదయం కలిశారు. సబితపై సీబీఐ ఛార్జిషీట్‌ నేపథ్యంలో మంత్రులు జానారెడ్డి, వట్టివసంత్‌కుమార్‌ ఆమెతో చర్చించారు. …

సిటీ పోలీసుల్లో టీడీపీ ఏజెంట్లు: దానం నాగేందర్‌

హైదరాబాద్‌, సిటీ పోలీసుల్లో టీడీపీ ఏజెంట్లు ఉన్నారని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. కొంతమంది టీడీపీ ఏజెంట్లే తనపై కేసులు  పెట్టారని ఆయన పేర్కొన్నారు. తాను ఏ …

అగ్ని ప్రమాదంలో పది గుడిసెలు దగ్ధం

ఖమ్మం, జనంసాక్షి: వేలేరుపాడు మండలం రేపాకగొమ్ములో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదంలో పది గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్నత అగ్నిమాపక సిబ్బంది …

సీఎం కిరణ్‌తో భేటీకానున్న మంత్రులు కన్నా, ధర్మాన

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌తో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితి, జగన్‌ ఆస్తుల కేసు ఛార్జీషీటులో సబితా …

ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం

హైదరాబాద్‌, జనంసాక్షి: విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఎల్బీనగర్‌లో ఆందోళనకారులు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశాడు. పలు వాహనాల టైర్లలో గాలి తీశారు. పెంచిన విద్యుత్‌ …

తాజావార్తలు