తెలంగాణ

మంత్రి సారయ్యకు చేదు అనుభవం

వరంగల్‌, జనంసాక్షి: జిల్లాలో మంత్రి సారయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ‘ఇందిరమ్మ కలలు’ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రిని సమస్యలపై స్థానిక మహిళలు నిలదీశారు. దీంతో కార్యక్రమం …

బొత్సతో డిప్యూటీ సీఎం, జానారెడ్డి భేటీ

హైదరాబాద్‌, జనంసాక్షి: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ,మంత్రి జానారెడ్డి సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం.

సీబీఐ కోర్టుకు హాజరైన మంత్రి ధర్మాన

హైదరాబాద్‌, జనంసాక్షి: జగన్‌ అక్రమాస్తుల కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ ఉదయం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.

సునీతా లక్ష్మారెడ్డి ఇంటిముందు ఆందోళనకు దిగిన అంధులు

హైదరాబాద్‌, జనంసాక్షి: మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఇంటి ముందు అంధులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. పెట్రోల్‌ బాటిళ్లతో ఆందోళనకు దిగిన …

కేటీపీఎస్‌ ఏడో యూనిట్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం, జనంసాక్షి:  కేటీపీఎస్‌ ఏడో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తిందిం దీంతో 120 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగి సాంకేతిక నిపుణులు …

ఎల్లారెడ్డిపేటలో దొంగల ఘాతుకం

కరీంనగర్‌, జనంసాక్షి: జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో దొంగలు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ ఇంట్లో 3 తులాల బంగారు గొలుసు రూ. లక్ష చోరీకి పాల్పడ్డారు. దొంగలను చూసి కేకలు …

పలువురు రైతుల ఇళ్లలో వరుస చోరీలు

ఖమ్మం, జిల్లాలోని బోనకల్‌ మండలం రాయన్‌పేటలో పలువురు రైతుల ఇళ్లలో వరుస చోరీలు జరిగాయి. దుండగలు రూ.10లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు …

సరూర్‌నగర్‌ పీఎస్‌ కానిస్టేబుల్‌ ఆత్మహత్య

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తునన్న సిటీ సెక్యూరిటీ వింగ్‌ కానిస్టేబుల్‌ రామారావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న …

అంబర్‌పేట మల్లికార్జున నగర్‌లో నగల చోరి

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని అంబర్‌పేట పోలిస్‌స్టేషన్‌ పరిధిలోని మల్లికార్జున నగర్‌లోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. రూ. 5లక్షల విలువైన బంగారు నగలు రూ.10 లక్షల నగదును …

రాష్ట్రవ్యాప్త బంద్‌ నుంచి పరీక్షలకు మినహాయింపు

హైదరాబాద్‌, విద్యుత్‌ సంక్షోభంపై రేపు చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌ నుంచి పరోక్షలకు మినహాయింపు ఇచ్చినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఈ …

తాజావార్తలు