తెలంగాణ

6న ఢిల్లీకి వెళ్లనున్న సీఎం

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 6న ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. అధిష్ఠానం  నుంచి ముఖ్యమంత్రికి ఈ మేరకు పిలుపు వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

వన విజ్ఞాన్‌ కేంద్రం నుంచి తప్పిపోయిన ఎలుగుబంట్లు

వరంగల్‌ : హన్మకొండ హంటర్‌ రోడ్డులోని వనవిజ్ఞాన్‌ కేంద్రం నుంచి రెండు ఎలుగుబంట్లు తప్పించుకునిపోయాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది. ఎలుగుబంట్లను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.

సౌర విద్యుత్‌ కేంద్రాన్ని తరలించాలని ఎమ్మెల్యే రాస్తారోకో

గోదాదరిఖని : కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనిలో ఎన్టీపీసీ సౌర విద్యుత్‌ కేంద్రం నిర్మాణ పనులు నిలిపివేయాలని తెరాస ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానికులు రాజీవ్‌ రహదారిపై …

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఈఈ వెంకటరమణ

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: కొల్లాపూర్‌ డిప్యూటీ ఈఈ వెంకటరమణ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. నాగర్‌కర్నూల్‌లో రూ. 13వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వెంకటరమణను పట్టుకున్నారు.

స్థాయీ సంఘాల ఛైర్మన్లతో మండలి ఛైర్మన్‌, స్పీకర్‌ భేటీ

హైదరాబాద్‌ : స్థాయీ సంఘాల ఛైర్మన్లు , ఉన్నతాధికారులతో శాసన మండలి ఛైర్మన్‌ చక్రపాణి, శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు. పద్దులపై స్థాయీ సంఘాల …

హైకోర్టు ఘటనపై సుప్రీం సీరియస్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ ఉద్యమ కాలంలో  హైకోర్టులో జరిగిన ఘటనపై సప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ సప్రీం ధర్మాసనం విచారణ …

వైకాపాలో ‘దాడి’ ప్రకంపనలు

హైదరాబాద్‌ : మాజీ ఎమ్మెల్యే దాడి వీరభద్రరావు వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించిన వెంటనే అపార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దాడి రాకను వైకాపా సీనియర్‌నేత, మాజీ మంత్రి కొణతాల …

స్థాయి సంఘాల చైర్మన్లతో భేటీకానున్న స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: అసెంబ్లీ స్థాయి సంఘాల ఛైర్మన్లు, ఉన్నతాధికారులతో మండలి చైర్మన్‌ చక్రపాణి, స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు. పద్దులపై స్థాయి సంఘాల పమీక్షకు రోడ్‌మ్యాప్‌ను …

తెలంగాణలో మండుతున్న ఎండలు

హైదరాబాద్‌, జనంసాక్షి: మండుతున్న ఎండలతో తెలంగాణ అగ్ని గుండాన్ని తలపిస్తుంది. తెలంగాణలోని పది జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణతాపాన్ని తటుట్టకోలేక ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి జంకుతున్నారు. …

ఆందోళన చేపట్టిన కేసముద్రంలో రైతుల

వరంగల్‌ : మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ కేసముద్రంలో రైతులు అందోళన చేపట్టారు. అధికారులు, వ్యాపారులు పట్టించుకోకపోవడంతో అగ్రహం వ్యక్తం చేసిన రైతులు మార్కెట్‌ యార్డు కార్యదర్శిని నిర్బంధించి …