తెలంగాణ
కూతుర్ని హత్యచేసి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి
హైదరాబాద్,జనంసాక్షి: హైదరాబాద్ షేక్పేటలోని వినాయక్నగర్లో ఓ తల్లి తన ఏడేళ్ల కుతుర్ని హత్యచేసి తానూ ఆత్యహత్యకు పాల్పడింది. ఆర్థిక ఇబ్బందులతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.
శ్రీనివాసరెడ్డికి మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కౌంటరు దాఖలు
హైదరాబాద్, జనంసాక్షి : ఓఎంసీ నిందితుడు శ్రీనివాసరెడ్డికి మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కౌంటరు దాఖలు చేసింది.
తాజావార్తలు
- ఇంధన స్విచ్లు ఆగిపోవడం వల్లే దుర్ఘటన
- బ్రిక్స్ అనుకూల దేశాలకు ట్రంప్ వార్నింగ్
- పాక్ ఉగ్రవాద మద్దతుదారు
- అమెరికా రాజకీయాల్లో కీలకపరిణామం
- హిమాచల్ ప్రదేశ్లో రెడ్అలర్ట్
- కేవలం చదువుకోవాలనుకుంటేనే అమెరికాకు రండి
- మాది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం
- యువకుడిపై మూకుమ్మడి దాడి..!
- జగన్నాథ యాత్రలో అపశృతి
- తొలి అడుగు వేశాం
- మరిన్ని వార్తలు