తెలంగాణ

నెహ్రూనగర్‌లో వ్యక్తి ఆత్మహత్య

కరీంనగర్‌, జనంసాక్షి: జిల్లాలోని సిరిసిల్ల పట్లణానికి చెందిన నెహ్రూనగర్‌లో వెంకటేశ్‌ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 2 నెలల క్రితమే ఇతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్యను …

ఇప్లూలో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంగ్లీష్‌ ఫారిస్‌ లాంగ్వేజ్‌ యూనివర్శిటీ (ఇప్లూ)లో తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడులోకి మధురై ప్రాంతానికి చెందిన మొయినుద్దీన్‌ …

ఆర్థిక ఇబ్బందులతో వృద్ధ దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌ : కుకట్‌పల్లి హౌసింగ్‌బోర్డులోని ఇంద్రానగర్‌లో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతోనే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని తెలుస్తోంది.

పూర్తియైన చంద్రబాబుకు వైద్యు పరీక్షలు

హైదరాబాద్‌: తెదేపా అధినేత చంద్రబాబుకు ఏషియన్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు ఆయనకు పరీక్షలు చేశారు. చంద్రబాబు కాలువాపు …

8 ఏళ్ల బాలికపై మారుతండ్రి అత్యాచారం

హైదారాబాద్‌:వావి వరుసలు లేకుండా బాలికలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాజేంద్ర నగర్‌లో 8 ఏళ్ల బాలికపై కామంతో కళ్లు మూసుకుపోయిన మారు తండ్రి అత్యాచారం  చేశాడు. మూడు …

ఉప్పల్‌ స్టేడియం వద్ద ట్రాఫిక్‌ జాం

హైదరాబాద్‌, జనంసాక్షి:  ఉప్పల్‌ స్టేడియం వద్ద భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. ఇవాళ ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. …

బుద్వేల్‌లో యువకుడి ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం బుద్వేల్‌లో ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దొంగతనం చేశాడన్న అరోపణతో గ్రామస్థులు చితకబాదగా, ఆ బాధతో యువకుడు …

ఆ ఛానళ్లలో ప్రకటనలు నిలిపివేసేలా ఒత్తిడి తెస్తాం: దాసరి

హైదరాబాద్‌: అనువాద ధారావాహికలను ప్రసారం చేసే తెలుగు ఛానళ్లకు ప్రకటనలు నిలిపివేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తామని దర్శకరత్న దాసరి నారాయణరావు హెచ్చరించారు. తెలుగు టెలివిజన్‌ పరిశ్రమ …

బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా ముంబయి ఇండియన్స్‌, సన్‌రైసర్స్‌ హైదరాబాద్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌ ముంబయి ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌ …

మాతా శిశు మరణాల రేటుతగ్గిచాలి

నిర్మల్‌ అర్బన్‌,జనం సాక్షి:మాతా శిశు మరణాల రేటును తగ్గించాలని కుటుంబ సంక్షేమ శిక్షణ సంస్థ రాష్ట్ర సమన్వయకర్త  హొలివియా బెంజిమిన్‌ సూచించారు. పట్టణంలోని ప్రసూతి ఆస్పత్రిలో నర్సులకు …