ముఖ్యాంశాలు

ఎవ్వరన్నారు నేను తెలంగాణకు వ్యతిరేకమని

తెలంగాణ కావాలని కేసీఆర్‌ కంటే ముందే డిమాండ్‌ చేశా దమ్ముంటే సీమాంధ్ర నేతలు రాజీనామా చేయాలి : దానం హైదరాబాద్‌, జనవరి22 (జనంసాక్షి): రాష్ట్ర విభజనపై మంత్రి …

పేదల న్యాయవాది చంద్రశేఖర్‌ ఇకలేరు

హైదరాబాద్‌, జనవరి22 (జనంసాక్షి): ప్రముఖ న్యాయవాది, పౌర హక్కుల సంఘం నేత, రచయిత బి.చంద్రశేఖర్‌ (49) మంగళవారంనాడు మృతిచెందారు. ఆయన మృతి పట్ల మంత్రి డొక్కా మాణిక్య …

కేంద్రం మాట నిలబెట్టుకోవాలి

గడువులోగా తెలంగాణ ప్రకటించాలి: టీ కాంగ్రెస్‌ నేతలు హైదరాబాద్‌, జనవరి 22 (జనంసాక్షి) : కేంద్రం తెలంగాణపై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ముందుగా ప్రకటించినట్లుగానే ఈనెల 28లోగా …

సీమాంధ్ర నేతలకు ఢిల్లీలో చుక్కెదురు

ఇప్పుడెందుకొచ్చారు : వాయిలార్‌  నేను ఏపీ ఇన్‌చార్జిని కాదు : దిగ్విజయ్‌సింగ్‌ మీరు చెప్పింది విన్నాను  వెళ్లండి : షిండే న్యూఢిల్లీ, జనవరి 21 (జనంసాక్షి) : …

డిసెంబర్‌ 9 ప్రకటనకు కట్టుబడకపోతే

విద్యార్థులతో కలిసి విస్తృత ఉద్యమం కోదండరామ్‌ హైదరాబాద్‌, జనవరి 21 (జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్‌ 9న చేసిన ప్రకటనకు కట్టుబడకపోతే విద్యార్థుల తో …

2005 లో అధికారులను దూషించిన కేసులో అసదుద్దీన్‌ అరెస్ట్‌

14 రోజుల రిమాండ్‌ పాతబస్తీలో ఉద్రిక్తత.. హైదరాబాద్‌ బంద్‌ సంగారెడ్డి/హైదరాబాద్‌, జనవరి 21 (జనంసాక్షి): అధికారులను దూషించిన కేసులో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి సంగారెడ్డి …

కిరణ్‌ సర్కారుకు మరో షాక్‌

ధర్మాన, మోపిదేవిల ప్రాసిక్యూషన్‌కు సీబీఐ కోర్టు అనుమతి హైదరాబాద్‌,జనవరి 21(జనంసాక్షి): మంత్రి ధర్మాన ప్రసాద రావు, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణలకు సి.బి.ఐ. కోర్టులో చుక్కెదురైంది. …

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌

– ఆరుగురు మావోయిస్టుల మృతి మహదేవపూర్‌ : ఆంధ్ర, మహారాష్ట్ర సరిసద్దులో గల మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరి తాలుకా జిమ్మలగట్ట ఆటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున …

జైపూర్‌ సదస్సులో వీహెచ్‌ జై తెలంగాణ

జైపూర్‌ : జైపూర్‌లో నిర్వహిస్తున్న జాతీయ కాంగ్రెస్‌ పార్టీ చింతన్‌ శిబిర్‌లో రాజ్యసభ సభ్యుడు వి. హనుమం తరావు జై తెలంగాణ నినాదాలు చేశారు. ఈ సంద …

దానంపై కేసు నమోదు చేయండి

టీ లాయర్ల ఆందోళన హైదరాబాద్‌,జనవరి18(జనంసాక్షి): మంత్రి దానం నాగేందర్‌పై కేసు పెట్టాలంటూ తెలంగాణ న్యాయవాదుల ఆందోళనకు దిగారు. నాంపల్లి కోర్టు, పోలిస్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు నిరసన …