ముఖ్యాంశాలు

రాజీనామా డ్రామాలతో తెలంగాణను అడ్డుకోలేరు

సీమాంధ్ర నేతల బెదిరింపులపై కేకే ఫైర్‌ హైదరాబాద్‌,జనవరి15 (జనంసాక్షి) : తెలంగాణపై కీలక నిర్ణయం తీసుకునే సమయంలో సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడడం తగదని కాంగ్రెస్‌ సీనియర్‌ …

పాక్‌లో మరో సంక్షోభం

ప్రధాని అరెస్టుకు సుప్రీం ఆదేశం ఇస్లామాబాద్‌, జనవరి 15(జనంసాక్షి): ఆందోళనలతో అట్టుడుకుతున్న పాకిస్తాన్‌లో మరో సంక్షోభం తలెత్తింది. పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) నేతృత్వంలోని పాక్‌ ప్రభుత్వానికి …

ప్రజాశక్తి ముందు ఏ శక్తి నిలువదు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఢిల్లీలో వాడీవేడీగా చర్చలు జరగుతుండగానే హైదరాబాద్‌లో వ్యాపార సామ్రా జ్యాలు ఏర్పాటు చేసుకున్న సీమాంధ్ర పెట్టుబడిదారులు అడ్డుకు నేందుకు ఉన్న అన్నిదా …

విద్యుత్‌ చార్జీలు ఎవరు పెంచారు ?

విపక్షాలది అనవసర రాద్ధాంతం భూదాన్‌రైతులకు చెక్కులు పంపిణీ చేసిన సీఎం హైదరాబాద్‌,జనవరి 12 జనంసాక్షి): విద్యుత్‌ చార్జీల పెంపు ప్రతిపాదనలపై విపక్షాలు, విూడియా రాద్దాంతం చేస్తున్నాయని ముఖ్యమంత్రి …

ప్రభుత్వ ఏర్పాటుకు గడువివ్వండి

గవర్నర్‌ను కోరిన జేఎంఎం రాంచీ, జనవరి 12 (జనంసాక్షి): జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ప్రత్యామ్నయ ప్రభుత్వ ఏర్పాటుకు మరికొంత …

సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తత

ఇరువైపులా భారీగా బలగాల మోహరింపు జమ్మూ, జనవరి 12 జనంసాక్షి): సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నియంత్రణ రేఖ వెంబడి ఉత్కంఠ కొనసాగుతోంది. శుక్రవారం ఎనిమిది సరిహద్దుల …

మంచుదుప్పటి కప్పుకున్న కాశ్మీర్‌

శ్రీనగర్‌ : కాశ్మీర్‌ మంచుదుప్పటి కప్పుకుంది. కొండకోనలు, లోయలు మంచుతో మెరుస్తున్నాయి. హిమపు అందాలను చూసేందుకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు తరలివస్తున్నారు. …

పేదల మనిషి పీజేఆర్‌

జనం గుండెల్లో ఆయన స్థానం పదిలం: సీఎం హైదరాబాద్‌, జనవరి 12 (జనంసాక్షి) : పేదల కోసం జీవితాంతం పనిచేసిన మహామనిషి పి. జనార్దన్‌రెడ్డి అని ముఖ్యమంత్రి …

ఈశాన్య రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

న్యూఢిల్లీ, జనవరి 11 (జనంసాక్షి): మూడు ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారంనాడు …

సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తత

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో బస్సుసర్వీసులు నిలిపివేసిన పాక్‌ దేశ భద్రత విషయంలో రాజీపడం : ఆంటోని న్యూఢిల్లీ, జనవరి 11 (జనంసాక్షి): భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో శుక్రవారం తీవ్ర …