ముఖ్యాంశాలు

మిత్రుల్ని ఒప్పించాలి ప్రజల్ని మెప్పించాలి

2014లో అధికారమే లక్ష్యం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు మనం సిగ్గుపడాలి భూమీ, నీరు పోరాటాలను తక్కువ చేసిచూడొద్దు : ‘చింతన్‌’లో సోనియా జైపూర్‌, జనవరి 18 (జనంసాక్షి) …

తెలంగాణ ప్రాతినిథ్యం లేని మీ మీటింగ్‌ సమైక్యాంధ్ర మీటింగ్‌ ఎట్లైతది ?

అది సీమాంధ్ర సమావేశమే : కోదండరామ్‌ వెయ్యిమంది ఆత్మబలిదానాలపై స్పందించని పార్లమెంట్‌ ఏట్లా అత్యున్నత చట్టసభ అయితది : కేకే హైదరాబాద్‌, జనవరి 18 (జనంసాక్షి) : …

షిండే రెండు రాష్ట్రాలన్నాడు

కాదని నిరూపిస్తే తల నరుక్కుంటా.. మీరు ముక్కు నేలకి రాస్తారా : నారాయణ సవాల్‌ హైదరాబాద్‌, జనవరి 17(జనంసాక్షి) : రెండు రాష్టాల్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ …

రాష్ట్రపతి సాక్షిగా జై తెలంగాణ

నోరుమూసి అమానవీయంగా బయటకు ఈడ్చుకెళ్లిన పోలీసులు హైదరాబాద్‌, జనవరి 17 (జనంసాక్షి) : రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సాక్షిగా జై తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేశాడు వరంగల్‌ …

లగడపాటి మళ్లీ లత్కోరు మాటలు

హైదరాబాద్‌, జనవరి 17 (జనంసాక్షి) : విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మరోసారి లత్కోరు వాగుడు వాగాడు. కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టినా …

సీమాంధ్ర కాంగ్రెస్‌ దింపుడుకళ్లం ఆశ

తుస్సుమన్న సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతల సదస్సు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన ఓయూ, అడ్వకేట్‌ జేఏసీ శ్రీరాజీనామాలకు నేతలు ససేమిరా… అధిష్టాన నిర్ణయానికి కట్టుబడాలని మెజార్టీ …

దానం దాదాగిరి తెలంగాణవాదులపై దాడి

హైదరాబాద్‌, జనవరి 17(జనంసాక్షి) : రాష్ట్ర మంత్రి దానం నాగేందర్‌ మరోసారి దాదాగిరి ప్రదర్శించాడు. తెలంగాణపై ఆయన ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకు వెళ్లిన ఉస్మానియా …

హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌతాల అరెస్టు

న్యూఢిల్లీ, జనవరి 16 (జనంసాక్షి) : హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్‌ చౌతాలా చిక్కుల్లో పడ్డారు. ఉపాధ్యాయుల అక్రమ నియామకాల కేసులో ఆయనను ఢిల్లీ కోర్టు బుధవారం …

వెయ్యి డప్పులు ఒకే నినాదం… జై తెలంగాణ

హైదరాబాద్‌, జనవరి 16 (జనంసాక్షి): హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ కావాలని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ సమీపంలో తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన …

ఉల్టా చోర్‌! భారతే కవ్వింపు

చర్యలకు పాల్పడుతోంది పాక్‌ విదేశాంగ మంత్రి హీనా న్యూయార్క్‌, జనవరి 16: జమ్మూకాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఇద్దరు సైనికులు హతమవ్వడాన్ని ఆసరాగా తీసుకొని భారత్‌ యుద్ధ …