ముఖ్యాంశాలు

రాజీనామాలు అక్కర్లేదు కేంద్రంపై విశ్వాసముంది

టీ మంత్రుల సమావేశం అనంతరం జానారెడ్డి వెల్లడి హైదరాబాద్‌, జనవరి 28 (జనంసాక్షి): ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణ ఏర్పడుతుందనే ధీమా తమకు ఉందని …

తెలంగాణ ఇవ్వకుంటే..

కాంగ్రెస్‌ భూస్థాపితమే ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ అధ్యక్షుడు అనిల్‌ కుర్మాచలం లండన్‌లో తెలంగాణ సాధన దీక్ష లండన్‌ : తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెస్‌ భూస్థాపితం కాక తప్పదని …

తెలంగాణకు మళ్లీ ధోఖా – ఆడితప్పిన కాంగ్రెస్‌

సంప్రదింపులు ఇంకా కొనసా……..గాలన్న ఆజాద్‌ నిర్ణయానికి సమయం కావాలన్న షిండే న్యూఢిల్లీ, జనవరి 27 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ మరోసారి తెలంగాణ ప్రజలను ధోఖా చేసింది. …

బ్రిటీషోళ్లను ఎల్లగొట్టిన స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిద్దాం : కోదండరామ్‌

హైదరాబాద్‌, జనవరి 26 (జనంసాక్షి) : దేశం నుంచి బ్రిటిషోల్లను ఎల్లగొట్టిన స్ఫూర్తితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటామని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. శనివారం …

ఉండవల్లీ ! నువ్వు పెద్దాపురం వేశ్యవు తెలంగాణ సత్తాచాటుతాం

నిప్పులు చెరిగిన ఎంపీ పొన్నం హైదరాబాద్‌, జనవరి 26 (జనంసాక్షి) : ఉండవల్లీ నువ్వు పెద్దాపురం వేశ్యతో సమానం.. నువ్వా హైదరాబాద్‌ గురించి మాట్లాడేది తెలంగాణ సత్తా …

రాజ్‌భవన్‌కు తెలంగాణ సెగ

కట్టుదిట్టమైన భద్రతను చేదించుకొని నినదించిన ‘ జై తెలంగాణ’ హైదరాబాద్‌, జనవరి 26 (జనంసాక్షి) : రాజ్‌భవన్‌కు తెలంగాణ సెగ తగిలింది. రాష్ట్ర గవర్నర్‌ తెలంగాణకు వ్యతిరేకంగా …

బొత్సా! సీమాంధ్ర సభకెట్లబొయినవ్‌

జెండావిష్కరణ సభలో నిలదీసిన తెలంగాణవాదులు హైదరాబాద్‌, జనవరి 26 (జనంసాక్షి) : పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ సీమాంధ్ర నేతలు పెట్టుకున్న రాజమండ్రి సభకు ఎట్లాబోయినవంటూ తెలంగాణ వాదులు …

ఉండవల్లి ఊసరవెల్లి మాటలు

తెలంగాణోళ్లు అడిగితే ఆంధ్రోళ్లు విలీనమైండ్రట జై ఆంధ్రప్రదేశ్‌ పేరుతో రాజమండ్రిలో అబద్ధాల సభ హైదరాబాద్‌, జనవరి 25 (జనంసాక్షి) : తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నడిబొడ్డున …

28దే డెడ్‌లైన్‌

అనుకూల ప్రకటన రాకపోతే పార్టీని వీడుతాం స్వరం పెంచిన టీ ఎంపీలు తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయకపోతే కఠిన నిర్ణయాలకు సైతం వెనుకాడబోమని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ …

దేశపాలన నవోన్ముఖం

ఢిల్లీ అత్యాచార ఘటన హేయమైనది : రాష్ట్రపతి న్యూఢిల్లీ, జనవరి 25 (జనంసాక్షి) : దేశ పాలన నవోన్ముఖమని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. గణతంత్ర దినోత్సవం …