ముఖ్యాంశాలు

విచారణ వార్తలపై మీడియా సంయమనం పాటించాలి

న్యూఢీల్లీ: అత్యాచార కేసు వాచారణ వార్తలపై మీడియా సంయమనం పాటించాలని న్యాయస్థానం అదేశించింది. ఢీల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు ఈ రోజు …

వీహెచ్‌కు వీరమణి అవార్డు

కిరణ్‌ విద్యుత్‌ చార్జీలపై పునరాలోచించు : వీహెచ్‌ హైదరాబాద్‌, జనవరి 6 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు పెరియార్‌ అంతర్జాతీయ …

విద్యుత్‌ చార్జీలు పెంచితే ఉపద్రవమే..

శాసన సభ పక్షనేత ఈటెల లాంతర్లతో తెరాస ప్రదర్శన హైదరాబాద్‌, జనవరి 06 (జనంసాక్షి): కరెంటు ఛార్జీలు మరోసారి పెంచితే ఊరుకోబోమని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ …

ఆధార్‌ వల్ల అవినీతి అంతం

అసలు లబ్ధిదారులకే ప్రభుత్వ పథకాలు నగదు బదిలీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన జైరాం రమేశ్‌ గొల్లప్రోలు (తూర్పుగోదావరిజిల్లా), జనవరి 06 (జనంసాక్షి): నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించడం …

చలిపంజాకు విలవిల

న్యూఢిల్లీ, జనవరి 5 (జనంసాక్షి) : చలిపులిలా పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు సున్నా, మైనస్‌ డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లల పరిస్థితి మరీ …

ఢిల్లీ అత్యాచార ఘటనను నిరసిస్తూ ట్యాంక్‌ బండ్‌పై మహిళల ప్రదర్శన

    హైదరాబాద్‌, జనవరి 5 (జనంసాక్షి) : ఢిల్లీ అత్యాచార ఘటనను నిరసిస్తూ శనివారం సాయంత్రం మహిళలు హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌పై భారీ ప్రదర్శన నిర్వహించారు. …

హస్తిన నుంచి హైదరాబాద్‌కు జానా తిరుగుటపా

న్యూఢిల్లీ, జనవరి 4 (జనంసాక్షి): తెలంగాణ తప్ప వేరే ప్రత్యామ్నాయం వద్దంటూ ఈప్రాంత కాంగ్రెస్‌ నేతలు చేసిన తీర్మానాన్ని ఢిల్లీ పెద్దలకు అందించేందుకు వెళ్ళిన సీనియర్‌ మంత్రి …

గవర్నర్‌ సీఎంలతో ఆర్మీ చీఫ్‌ భేటీ మర్యాదపూర్వకమా ? తెలంగాణ ఇచ్చాక పరిణామాలపై చర్చా ?

హైదరాబాద్‌, జనవరి 5 (జనంసాక్షి): భారత సైనిక దళాధిపతి విక్రమ్‌సింగ్‌ శనివారం నాడు రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కు మార్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ ఉదయం …

తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్రలో సుముఖం

తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్రలో సుముఖం లగడపాటి, రాయపాటి పిలుపులు భేఖాతర్‌ హైకోర్టు , రాజధాని, కొత్త ఉద్యోగాలపై సీమాంధ్రాలో ఆసక్తికర చర విజయవాడ,జనవరి5(జనంసాక్షి): తెలంగాణపై ఈ నెలాఖరులోగా …

21న చలో గద్వాల్‌ తెలంగాణే మరో ముచ్చటే లేదు ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం లేదు కోదండరామ్‌

మహబూబ్‌నగర్‌, జనవరి 5 (జనంసాక్షి): ప్రత్యేక రాష్ట్రం మినహా మరే ప్రత్యామ్నయానికి అంగీకరించబోమని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో …