ముఖ్యాంశాలు

తెలంగాణపై కచ్చితమైన నిర్ణయం వెల్లడిస్తాం

హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతం, ప్యాకేజీలు చర్చకు రాలేదు కృష్ణ కమిటీ నివేదిక మా ముందుంది : షిండే న్యూఢిల్లీ, జనవరి10 (జనంసాక్షి) : అఖిలపక్షంలో చెప్పిన విధంగా …

తెలంగాణకు ఎంఐఎం పార్టీకి ముడిపెట్టవద్దు

అసదుద్దిన్‌ ఓవైసీ హైదరాబాద్‌, జనవరి 10 (జనంసాక్షి): తెలంగాణ విషయంలో ఎంఐఎంను తప్పుపడితే సహించబో మన్నారు. కేంద్రంతో కొట్లాడి తెలంగాణను సాధించుకోవాలని సూచించారు. మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ …

ప్రజ్ఞాఠాగూర్‌కు క్యాన్సర్‌

భోపాల్‌ : 2008 మాలేగావ్‌ పేలుళ్లు, సునీల్‌జోషి హత్య కేసుల్లో ప్రధాన నిందితురాలు సాధ్వి ప్రజ్ఞా ఠాగూర్‌ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు జవహర్‌లాల్‌ నెహ్రూ క్యాన్సర్‌ ఆస్పత్రి …

రూ.45 కోట్లతో గద్వాలలో రింగురోడ్డు

మంత్రి డీకే అరుణ హైదరాబాద్‌,జనవరి10(జనంసాక్షి): గద్వాల్‌ రింగ్‌ రోడ్‌ 15. 4 కి. విూ నిర్మించడానికి రూ. 45 కోట్ల అంచనా ఖర్చులతో శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర …

మణికొండ అక్రమ నిర్మాణాలపై లోకాయుక్త ఫైర్‌

నివేదిక కోరిన జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి హైదరాబాద్‌,జనవరి10(జనంసాక్షి):హైదరాబాద్‌ శివారు మణికొండలో అక్రమ నిర్మాణాలపై లోకాయుక్త మండిపడింది. ఫిబ్రవరి 1 లోగా ఇంటింటా సర్వే చేపట్టి అక్రమ నిర్మాణాలపై సమగ్ర …

అక్బర్‌కు పద్నాలుగురోజుల రిమాండ్‌

ఆదిలాబాద్‌ జైలుకు తరలింపు  వారం రోజుల కస్టడీని కోరిన పోలీసులు నిరాకరించిన కోర్టు ఆదిలాబాద్‌, జనవరి 9 (జనంసాక్షి): నిర్మల్‌ బహిరంగ సభలో రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే …

అక్బర్‌ యూట్యూబ్‌ వ్యాఖ్యలను తొలగించలేం

తెలుసుకోవడం పౌరుల హక్కు : హైకోర్టు హైదరాబాద్‌, జనవరి 9 (జనంసాక్షి): యూట్యూబ్‌ వెబ్‌సైట్‌ నుంచి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రసంగ దృశ్యాలను తొలగించాలని దాఖలైన …

ఇక రైలుబండి భారం

రైల్వే చార్జీల పెంపునకు నిర్ణయం   అర్ధరాత్రి నుంచి అమలు తప్పనిసరై  పెంచాం : బన్సాల్‌ న్యూఢిల్లీ, జనవరి 9 (జనంసాక్షి): రైల్వే చార్జీలను పెంచుతున్నట్లు  కేంద్ర రైల్వే …

ఎట్టకేలకు గుట్కా నిషేధం ఇన్ని రోజులకు మంచి నిర్ణయం

హైదరాబాద్‌, జనవరి 9 (జనంసాక్షి) : గుట్కా బారిన పడి ఎందరో తమ ప్రాణాలమీదు తెచ్చుకుంటున్నారు. దీనిపై ఎన్నోసార్లు నిషేధించాలని చర్చ జరిగినా ప్రభుత్వం నిషేధించలేకపోయిది. ఎట్టకేలకు …

అత్యాచారాలకు పాల్పడే మానవమృగాలకు న్యాయ సహాయం అందించొద్దు

మాజీ న్యాయమూర్తి వెంకటరామిరెడ్డి హైదరాబాద్‌, జనవరి 8 (జనంసాక్షి): సమాజంలో మహిళల పట్ల పురుషుల్లో గౌరవంతో కూడిన మార్పు రావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి …