ముఖ్యాంశాలు

నడిరోడ్డున నగ్నంగా నరకయాతన అనుభవించాం హస్తినలో ఆ కాళరాత్రి అయ్యో అన్నవారు లేరు పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే నా స్నేహితురాలు బతికిఉండేది ఘటనా స్థలం ఏ స్టేషన్‌ పరిధిలోకి వస్తుందని పోలీసులు రెండుగంటలు వాదించుకొని కాలయాపన చేశారు

న్యూఢిల్లీ, జనవరి 5 (జనంసాక్షి): యావత్తు భారత జాతిని కదిలించిన వైద్య విద్యార్థిని అత్యాచారం ఘటన జరిగిన రోజున ఢిల్లీ పోలీసులు, స్థానికులు స్పందించిన తీరు దిగ్భాంతికి …

తెలంగాణ భాషని మాండలికం అనకండి

భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన మన రాష్ట్రంలో తెలంగాణ భాష మర్యాదపూర్వకమైన భాష కాదన్న అపప్రద ఉంది. తెలంగాణ భాషలో రాయడం సంగతి అటుంచి ఆ భాష మాట్లాడటానికే …

మన హైదరాబాద్‌ గంగా-జమున సంస్కృతిని అధ్యాయంన చేసేందుకు ప్రపంచ దేశాల ఆసక్తి

హైదరాబాద్‌, జనవరి 4 (జనంసాక్షి) : మన హైదరాబాద్‌ గంగా-జమున సంస్కృతిపై ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇక్కడి హిందూ ముస్లిం లు అన్నాదమ్ముల్లా కలిసి మెలిసి …

ఆ ఇద్దరు ఇటాలియన్లు తిరిగొచ్చారు పాస్‌పోర్టు స్వాధీన పర్చారు

కోచి : కేరళలో హత్యానేరం కేసును ఎదుర్కొంటున్న ఇద్దరు ఇటాలిఇయన్‌ నావికులు క్రిస్మస్‌కు స్వదేశానికి వెళ్లి శుక్రవారం భారత్‌కు తిరిగి వచ్చారని అధికారులు తెలిపారు. కేరళ హైకోర్టు …

బ్రెయిలీ సేవలు అమూల్యం బదిరులకు ఉద్యోగ అవకాశాలు సీఎం కిరణ్‌

హైదరాబాద్‌, జనవరి 4 (జనంసాక్షి) : లూయి బ్రెయిలీ 204వ జయంతి జరుపుకోవడం హర్షదాయకమని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.అంధులే కాకుండా జాతి యావత్తు ఆయనకు రుణపడి ఉందని …

ప్యాకేజి పొట్లాలు జాంతానై హైదరాబాద్‌తో కూడిన తెలంగాణే కావాలి

.హైదరాబాద్‌, జనవరి 4 (జనంసాక్షి) : ప్యాకేజీలు, పొట్లాలు గిట్లాలు జాన్తా నై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే కావాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ నేతలు ఏకగ్రీవంగా తీర్మానించారు. …

రాష్ట్రం ఇవ్వకపోతే..

న్యూఢిల్లీ, జనవరి 4 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయకుంటే ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీ మటాష్‌ అవుతుందని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి ఇంటెలిజెన్స్‌ …

మనుషులపై మందుల ప్రయోగాలా ?

శ్రీసుప్రీం సీరియస్‌.. కేంద్రానికి అక్షింతలు శ్రీప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మొట్టికాయలు న్యూఢిల్లీ, జనవరి 3 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వంపై సర్వోన్నత న్యాయస్థానం గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. …

చట్టం తన పని తాను చేసుకొని పోతుంది ప్రభుత్వానికి అందరూ సమానమే అక్బరోద్దీన్‌ విషయంలో జోక్యం చేసుకోం : సీఎం

హైదరాబాద్‌, జనవరి 3 (జనంసాక్షి): కాంగ్రెస్‌ ప్రభుత్వం లౌకిక ప్రభుత్వమని, కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి అందరూ సమానమేనని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మైనార్టీలు సహా అందరికీ అండగా …

నా వారసుడు..స్టాలిన్‌

చెన్నై : డిఎంకెలో వారసత్వ సమస్యకు ఆ పార్టీ అధినేత కరుణానిధి తెర దింపారు. తన వారసుడిగా తన చిన్న కుమారుడు స్టాలిన్‌ను ప్రకటించారు. తన వారసుడు …