ముఖ్యాంశాలు

పీవీ ఆర్ధిక సంస్కరణల..

హైదరాబాద్‌, డిసెంబర్‌ 31 (జనంసాక్షి) : మాజీ ప్రధాని పీవీ నర్సిం హారావు ఆర్థిక సంస్థల మాంత్రి కుడని, దేేశ ప్రగతికి నిరంతరం శ్రమించిన మహోన్నత వ్యక్తి …

పాక్‌లో 21 మంది సైనికులను కాల్చి చంపిన తాలిబన్లు

స్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఆదివారం జరిగిన రెండు ఉగ్రవాద సంఘటనల్లో 21 మంది సైనికులు, 19 మంది షియాలు చనిపోయారు. గురువారం పెషావర్‌ సమీపంలోని తనిఖీ కేంద్రాల నుంచి …

ఆమెకు రహస్యంగా అంతిమ’సంస్కారం’

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 30 (జనంసాక్షి) : కామాంధుల అరాచకానికి బలైపోయిన ఆమెకు ప్రజలు కన్నీటి ధారలతో నివాళులర్పిస్తున్నారు. దేశ రాజధానిలో భద్రతా వైఫల్యాన్ని నిరసిస్తూ ఆదివారం కూడా …

ఒడిశాలో రైలు ఢీకొని వ్యక్తి సహా ఐదు ఏనుగుల మృతి

  భువనేశ్వర్‌ : డిసెంబర్‌ 30(జనంసాక్షి):  ఒడిశాలోని గంజాం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రంభ ప్రాంతం సమీపంలో ఆదివారం ఉదయం రైలు ఢీకొని ఓ వ్యక్తి సహా …

29న ఛలో హైదరాబాద్‌ విద్యార్థి జేఏసీ పిలుపు..

హైదరాబాద్‌, జనంసాక్షి : తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జనవరి 29న చేపట్టనున్న చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఓయూ విద్యార్థి జేఏసీ నేత …

తెలంగాణ కోసం..

హైదరాబాద్‌, డిసెంబర్‌ 30 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్రం మాత్రమేనని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన …

మా బిడ్డ మరణం మహిళకు రక్షణ కవచం కావాలి మృతురాలి తల్లిదండ్రుల ఆకాంక్ష

సింగపూర్‌, డిసెంబర్‌ 29): ‘మా బిడ్డ మరణం మన దేశంలోని మహిళకు రక్షణ కవచంగా మారాలి’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు. ఆ యువతి తల్లిదండ్రులు. …

నుమాయిష్‌కు బారీ భద్రత జానారెడ్డి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 29 (జనంసాక్షి): అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్‌)కు వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసే బాధ్యత ఎగ్జిబిషన్‌ సొసైటీదేనని అధ్యక్షుడు జానారెడ్డి తెలిపారు. శనివారం …

లగడపాటి మళ్లీ ..

హైదరాబాద్‌, డిసెంబర్‌ 29 (జనంసాక్షి) : ఏకాభిప్రాయం లేకుండా రాష్ట్ర విభజన జరగదంటూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మళ్లీ లత్కోరు కూతలు కూశాడు. నెలరోజుల్లోపు సమస్యపై …

నెల రోజులు ఉద్యమం ..

హైదరాబాద్‌, డిసెంబర్‌ 29 (జనంసాక్షి) : ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నెల రోజుల పాటు ఉద్యమాన్ని ఉధృతంగా నిర్వహిస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. …