ముఖ్యాంశాలు

మృత్యు ఒడిలోకి ఆమె

ఆమె ఇకలేరు..!ఢిల్లీలో హైఅలర్ట్‌..భారీగా భద్రత బలగాల మొహరింపు న్యూఢిల్లీ, డిసెంబర్‌ 29 : ఆమె మనో నిబ్బరం ఓడింది.. వైద్యుల కృషి ఫలించలేదు..మృత్యు కౌగిలిలో ఒరిగిపోయింది. 13 …

రతన్‌.. టాటా మిస్త్రీ ..వెల్‌కం

  న్యూఢిల్లీ, డిసెంబర్‌ 28 (జనంసాక్షి): ‘టాటా’లో నూతన అధ్యాయం ఆరంభం. టాటా గ్రూపు చైర్మన్‌గా శుక్రవారంనాడు సైరస్‌మిస్త్రీ వారసత్వ బాధ్యతలు స్వీకరించనున్నారు. రతన్‌టాటా 75వ వసంతంలోకి …

నెలరోజుల్లో స్పష్టతిస్తాం

ఇదే చివరి అఖిలపక్షం : షిండే ప్రణబ్‌ ముఖర్జి లేఖకు కట్టుబడ్డాం : టీడీపీ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదు : వైఎస్సార్‌సీపీ రాష్ట్రాన్ని విభజిస్తే రాయల …

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూల వాతవరణం

ఢిల్లీ, డిసెంబర్‌ 28 (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూల వాతవరణం ఏర్పడిందని, తెలంగాణను ఆపడం ఇక ఎవరి తరం కాదని ఆ ప్రాంత ఎంపీలు వ్యాఖ్యానించారు. అఖిలపక్ష …

నెలరోజుల్లో..తెలంగాణ అంశంపై నెలరోజుల్లో స్పష్టమైన ప్రకటన

చేస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అన్నారు. శుక్రవారం నార్త్‌ బ్లాక్‌లోని రూమ్‌ నం.3లో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం షిండే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం నుంచి …

జాతీయ జల విధానంలో రాష్ట్రాల హక్కులు హరించం ప్రధాని మన్మోహన్‌సింగ్‌

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 28: జాతీయ జలవిధానం రూపకల్పనలో రాష్ట్రాల హక్కులకు వచ్చిన ఇబ్బందేమీ లేదని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చెప్పారు. జలవనరులకు సంబంధించి విధాన రూపకల్పనలో రాష్ట్రాలకు ఆందోళన …

నిందితుల్ని త్వరగా.

. న్యూఢిల్లీ, డిసెంబర్‌ 28 (జనంసాక్షి): ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ బాధితురాలికి సరైన వైద్య సహాయం అందిస్తామని ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని …

పార్లమెంట్‌లో బిల్లు పెట్టే వరకు ఉద్యమం : కోదండరామ్‌

పార్లమెంట్‌లో బిల్లు పెట్టే వరకూ ఉద్యమం – టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 28 (జనంసాక్షి) : పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు …

విషమంగానే

..సింగపూర్‌ : ఢిల్లీ అత్యాచార బాధితురాలి పరిస్థితి విషమంగానే ఉందని సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రి వైద్యులు గురువారం వెల్లడించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు మీడియాకు …

తెలంగాణ ఉద్యమాన్ని..

  హైదరాబాద్‌, డిసెంబర్‌ 27 (జనంసాక్షి: తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఆరోపించారు. ప్రభుత్వం తిరుపతి …