ముఖ్యాంశాలు

త్వరలో శాసనసభ సమావేశాలు

  హైదరాబాద్‌ శాసనసభా సమావేశాలను త్వరలోనే ఎర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వినాయక నిమజ్జనం కారణంగా సమావేశాలను వాయిదా వేసినట్టుఅయన వెల్లడించారు. సభా నిర్వహణ అంశంలో …

సెప్టెంబర్‌ మార్చ్‌కు అనుమతివ్వండి

లేకుంటే.. మరో మిలియన్‌మార్చ్‌ అవుతది తెలంగాణ కోసం సీఎం అసెంబ్లీ తీర్మానం చేయాల్సిందే మార్చ్‌కు తెలంగాణ ఎంపీల మద్దతుంది ప్రత్యక్షంగా పాల్గొనే విషయం 25న ప్రకటిస్తాం : …

ప్రజలపై భారం మోపాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదు

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది శ్రీఅందుకే సంస్కరణలు చేపట్టాం సాహసోపేత నిర్ణయాలు తీసుకోకపోతే విదేశీ పెట్టుబడులు రావు ఎఫ్‌డీఐ, డీజిల్‌ ధర పెంపును సమర్ధించుకున్న ప్రధాని జాతినుద్దేశించి …

మార్చ్‌ వాయిదాకు మంత్రులు సీఎంకు సహకరించొద్దు

ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు పెట్టాలని చూస్తే ఖబర్దార్‌ : హరీశ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి): హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ మార్చ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని, అడ్డుకోవడం …

పార్టీలకు అతీతంగా తెలుగు మహాసభల

విజయవంతానికి సహకరించండి : సీఎం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి): ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. …

వృద్ధుల ఆరోగ్య భద్రత పథకంలోనూ తెలంగాణకు అన్యాయం

ఎంపీ రాజయ్య హైద్రాబాద్‌, సెప్టెంబర్‌20(జనంసాక్షి): వృధ్ధుల ఆరోగ్య భద్రత పథకంలోనూ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఎంపీ సి రాజయ్య ఆరోపించారు. …

ఏడు గంటల కరెంటు ఇవ్వండి తెలంగాణ రైతుల్ని ఆదుకోండి

సీఎం చాంబర్‌ ముందు తెరాస ఎమ్మెల్యేల ఆందోళన.. అరెస్టు పొన్నాల హామీతో దీక్ష విరమించిన టీఆర్‌ఎమ్మెల్యేలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20(ఆర్‌ఎన్‌ఎ): శాసనమండలిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కార్యాలయం ముందు …

జంతర్‌మంతర్‌ వద్ద థర్డ్‌ ఫ్రంట్‌ ధర్నా

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి): డీజిల్‌ ధరల పెంపు, గ్యాస్‌పై సబ్సిడీల ఎత్తివేత, రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐల అనుమతిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా బంద్‌ జరిగింది. ఎన్‌డిఎ పక్షాలు …

మార్చ్‌ను వాయిదా వేసుకోండి

– తెలంగాణవాదులకు సీఎం, గవర్నర్‌ వినతి న్యూఢిల్లీ / హైదరాబాద్‌ ,సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : తెలంగాణ మార్చ్‌ నిర్వహణకు తెలంగాణవాదులు సన్నాహాలు పెద్ద ఎత్తున పెంచిన …

భారత్‌ బంద్‌ విజయవంతం

తెరుచుకోని వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు బస్సులను అడ్డుకున్న నేతలు, అరెస్టు హైదరాబాద్‌/ నల్యిడ్థిల్లీ, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి): విపక్షాలు చేపట్టిన బంద్‌కు రాష్ట్రంలో మంచి స్పందన లభించింది. …