ముఖ్యాంశాలు

తెలంగాణ రాబిన్‌హుడ్‌ మియాసావు

రాబిన్‌ హుడ్‌ గురించి వచ్చిన ఇంగ్లీష్‌ సినిమాను చాలా మంది చూశారు. చూసిన వారు రాబిన్‌ హుడ్‌ దొంగైనా.. ప్రజల దొంగరా అని పొగిడారు. రాబిన్‌ హుడ్‌ది …

కేజ్రివాల్‌కు నా మద్దతు ఉండదు అన్నా సంచలన ప్రకటన

న్యూఢిల్లీ ,సెప్టెంబర్‌ 19(జనంసాక్షి): అవినీతి వ్యతిరేక ఉద్యమంపై భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించేందుకు ప్రముఖ సంఘ సేవా కార్యకర్త అన్నా హజరే బుధవారం పలువురు కార్యకర్తల ను నిపుణులు …

మెట్టు దిగని మమత.. పట్టు వదలని ప్రభుత్వం

న్యూఢిల్లీ ,సెప్టెంబర్‌ 19(జనంసాక్షి): యూపీఏకు తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకున్నా, కేంద్రం మాత్రం డీజిల్‌, గ్యాస్‌ ధరలు, చిల్లర వర్తక వ్యాపారంపై పట్టు వీడడం లేదు. ఇటు …

యూపీఏ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు భారత్‌ బంద్‌

న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకంగా, డీజిల్‌, గ్యాస్‌లపై విపక్షాలు నేడు దేశ వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే, ఈ బంద్‌కు దూరంగా ఉండాలని …

అగ్ని -4 క్షిపణి ప్రయోగం విజయవంతం

బాలాసోర్‌(ఒరిస్సా),సెప్టెంబర్‌ 19(జనంసాక్షి): భారత్‌ బుధవారం అగ్ని-4 క్షిపణిని విజ యంతంగా పరీక్షించింది. దీని లక్ష్య దూరం 4వేల కిలోమీటర్లు, వీలర్‌ దీవి, ఐటిఐర్‌ నుంచి ఉదయం 11.45కు …

‘మార్చ్‌’కు ట్యాంక్‌ బండే వేదిక

మాది దండి యాత్ర.. దండయాత్ర కాదు పాలకులే అసాంఘీక శక్తులను రెచ్చగొట్టే అవకాశం : కోదండరాం జేఏసీలోకి కొత్త ఉద్యమ శక్తులు తెలంగాణ ప్రజా , యునైటెడ్‌ …

‘మార్చ్‌’ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష

శాంతి భద్రతల కోణంలో చూడొద్దు తెలంగాణ అంశంలో గవర్నర్‌ జోక్యాన్ని కోరిన టీజేఏసీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) : టీజేఏసీ బృందం చైర్మన్‌ కోదండరాం నేతృత్వంలో …

జర్దారీపై పునర్విచారణకు పాక్‌ అంగీకారం

ఇస్లామాబాద్‌,సెప్టెంబర్‌ 18(జనంసాక్షి): పాకిస్తాన్‌ ప్రభుత్వం దిగివచ్చింది. అత్యున్నత న్యాయస్థానం హెచ్చరికలతో అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీపై కేసులు తిరగదోడేందుకు సిద్ధమైంది. జర్దారీ అవినీతి కేసుల వ్యవహారం లో …

సీఎం వ్యాఖ్యలపై మండిపడ్డ హరీశ్‌

నీ పార్టీ మ్యానిఫెస్టోకు కట్టుబడి ఉంటే తీర్మానం ఎందుకు వీగుతది ? తెలంగాణ తీర్మానం చేసే వరకూ అసెంబ్లీని సాగనివ్వం హరీశ్‌ స్పష్టీకరణ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18(జనంసాక్షి): …

క్షమాభిక్ష ప్రసాదించండి రాష్ట్రపతికి కసబ్‌ విజ్ఞప్తి

ముంబై, సెప్టెంబర్‌ 18(జనంసాక్షి): పాకిస్తాన్‌ ఉగ్రవాది, ముంబై పేలుళ్ల కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న అజ్మల్‌ ఆవిూర్‌ కసబ్‌క్షమాభిక్ష ప్రసాదిం చాలని వేడుకున్నాడు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి …