ముఖ్యాంశాలు

బోథ్ లో ప్రారంభమయిన పత్తి కొనుగోళ్లు

బోథ్ మండలంలో పత్తి కొనుగోలు శుక్రవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక స్వప్న, సాయి దత్త, సాయి బాబా జిన్నింగ్ ఫ్యాక్టరీలలో లాంచనంగా యజమానులు ప్రత్యేక …

బీసీ హాస్టల్ నూతన భవనం నిర్మించాలి

ఆదిలాబాద్ జిల్లా బొథ్ మండల కేంద్రంలోని బిసి హాస్టల్ భవనం  శిథిలావస్థలో ఉందని వెంటనే నూతన భవనం నిర్మించాలని కోరుతూ టీజీవీపీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతిపత్రం …

తిరుమల కాలనీలో డ్రైనేజ్ పై స్లాబ్ వేయించిన కౌన్సిలర్ కంచ రవి

వనపర్తి పట్టణంలో తిరుమల కాలనీలో   మహమ్మద్ మరియు కాజా  ఇంటిదగ్గర డ్రైనేజీ ఉన్నా  స్లాబ్ లేకపోవడంతో అక్కడి ప్రజలకు నడవడానికి చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఈ వార్డు …

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశం

హుజూర్ నగర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ గూడేపు  శ్రీనివాస్ అధ్యక్షతన సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శుక్రవారం ఈ సందర్భంగా ఎంపీపీ …

సిసి రోడ్డు పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి కార్పొరేటర్

డివిజన్ అభివృద్ధి మా ద్వేయంగా ముందుకు సాగుతున్నామని కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ అన్నారు. అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ మానస సరోవర్ విలాస్ పద్మావతి కాలనీ …

ఖానాపూర్ పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతా…

-ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 11(జనం సాక్షి): ఖానాపూర్ పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతానని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖ …

యాదయ్యకు నివాళిలు అర్పించి, ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబానికి అండగా ఉంటా – పిల్లి రామరాజు యాదవ్

దండం పల్లి గ్రామానికి కి చెందిన అల్లి యాదయ్య  అనారోగ్యంతో మరణించారు.. వారి కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారి కుటుంబ సభ్యులకు 10000/- పదివేలు …

రాష్ట్ర సెమినార్ ను జయప్రదం చేయండి

– జిల్లా సహాయ కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్        హుజూర్ నగర్ నవంబర్ 11 (జనం సాక్షి): ఈనెల 15 న హైదరాబాద్ లోని …

ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా పదవ మహాసభను జయప్రదం చేయండి పల్లా దేవేందర్ రెడ్డి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి

మండల కేంద్రంలోని శుక్రవారం నాడు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఏఐటియుసి నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ  ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా పదవ …

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలి- ముస్లిమ్ మైనారిటీ గురుకుల పాఠశాలలో ఘనంగా డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు హుజూర్ నగర్ …