ముఖ్యాంశాలు

రైతులకు ఆరోగ్యం పట్ల పరిశుభ్రత పై అవగాహన సదస్సు

ఇచ్చోడ మండలంలోని అడిగామ గ్రామంలో  రైతులకు ఆరోగ్య భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు మందు ను పిచికారీ చేసేటప్పుడు అనుసరించ వలసిన …

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశం

హుజూర్ నగర్ నవంబర్ 11 (జనం సాక్షి): హుజూర్ నగర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ గూడేపు శ్రీనివాస్ అధ్యక్షతన సమీక్షా సమావేశం ఏర్పాటు …

మన హక్కులు ఎవరి సొత్తు కాదు… మన హక్కులు మనమే సాధించు కోవాలి…

-జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య… భక్త కనకదాసు జయంతి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న.. -జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య.. -ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ …

యాదయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మండల పరిధిలోని నేరేడు గుంట గ్రామంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పర్యటించి గత రెండు రోజుల క్రితం వార్డ్ నెంబర్ కోదండ …

దేశంలోనే గొప్ప పథకంగా దళిత బంధు

దళిత బంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు. ఆ వర్గాలు ఉన్నతంగా ఎదగడమే సీఎం కెసిఆర్  లక్ష్యం సీఎం కెసిఆర్ కి దళిత వర్గాలు రుణపడి ఉంటారు. …

ఆర్యవైశ్య కార్యవర్గానికి సన్మానం

బోథ్ (జనంసాక్షి) అదిలాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా కత్తూరి సంపత్, ఉపాధ్యక్షులుగా కత్తూరి విశ్వనాథ్ మరియు కోశాధికారిగా పాపిని వెంకటేష్ ఎన్నికై ఈ ఆదివారం ప్రమాణ …

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అట్టహాసంగా ఫ్రెషర్స్ పార్టీ

శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అట్టహాసంగా ఫ్రెషర్స్ పార్టీని నిర్వహించారు.విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ప్రకాశం శెట్టి …

కోతకు గురైన కల్వర్టు ని సందర్శించిన, మాజీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ

జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల 11 నవంబర్ 2022 పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ ఈరోజు అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలం …

ఈ నెల 14 న ఉపాధి హామీ పనులు ఓపెన్ ఫోరం

న్యూస్.మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆర్ధిక సంవత్సరం 01.10.2019 నుంచి 31.03.2022 వరకు జరిగిన పనులకు గాను ఈ నెల 14 …

నేడు రామగుండంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయండి

శంకరపట్నంలో భాజపా సన్నాహ సమావేశం శంకరపట్నం, జనంసాక్షి, నవంబర్ 11 శంకరపట్నం మండల కేంద్రంలోని లలిత రైస్ మిల్లులో బిజెపి మండల అధ్యక్షులు చల్ల ఐలయ్య ఆధ్వర్యంలో …