ముఖ్యాంశాలు

ఎమ్మెల్సీ నిధులతో కమ్యూనిటీ హాల్లో బోరు వేయించిన : చైతన్యపురి డివిజన్ తెరాస అధ్యక్షులు. తోట మహేష్ యాదవ్

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )ఎమ్మెల్సీ  బొగ్గరాపు దయానంద్ గుప్తా   సహకారంతో   ద్వారా రూ.  6లక్షల తో న్యూ మారుతీనగర్  కాలనీ. కమ్యూనిటీ హాల్ లో . బోరు …

ఎమ్మెల్యే సహకారంతో కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: తెరాస నాయకులు చంద్రశేఖర్ రెడ్డి (

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )  గత కొన్ని రోజుల నుంచి   చైతన్యపురి డివిజన్ లోని హనుమాన్ నగర్ కాలనీలో డ్రైనేజ్ సమస్య  ఉందని   కాలనీ సభ్యులు …

కూలి సంఘం జనరల్ బాడీ సమావేశం

కూలి సంఘం జనరల్ బాడీ సమావేశం కీసర వెంకటయ్య సూరయ్య అధ్యక్షతన వెంకట్రామాపురంలో జరిగిందన్నారు.  ఈ కార్యక్రమాన్ని ఉద్వేషించి సిపిఎం మండల కార్యదర్శి షేక్ యాకోబు మాట్లాడుతూ …

రైతు సంఘం సంగారెడ్డి జిల్లా రెండవ మహాసభలను జయప్రదం చేయండి.

— పంటలకు గిట్టుబాటు  ధరలు ఇవ్వాలి.                                …

గారకుంట తండాలో డొంక రోడ్డు చదును చేయించిన ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్

గరిడేపల్లి మండల పరిధిలోని గారకుంట తండా గ్రామంలో రైతుల సౌకర్యార్థం పొలాలకు వెళ్లే డొంక రోడ్డును స్థానిక గరిడేపల్లి ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం …

ఘనంగా అబుల్ కలామ్ ఆజాద్ 134 వ జయంతి.

బెల్లంపల్లి, నవంబర్ 11, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణం 18వ వార్డు శంశీర్ నగర్ లో శుక్రవారం ఆల్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ …

కరత్వాడలో ఆర్థిక అక్షరాస్యత సదస్సు

బోథ్ మండలం లోని కరత్వాడ గ్రామ పంచాయతీ లో దక్కన్ గ్రామీణ బ్యాంక్ బోథ్ మేనేజర్ రాథోడ్ ప్రహ్లాద్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు …

పురుగు మందుల సురక్షిత ఉపయోగ అవగాహన సదస్సు

గరిడేపల్లి, నవంబర్ 11 (జనం సాక్షి):  ఇన్ సేక్షిసైడ్  ఇండియా లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో గరిడేపల్లి గ్రామంలో పురుగు మందుల సురక్షిత ఉపయోగాల గురించి రైతులు తీసుకోవలసిన …

బోథ్ లో ప్రారంభమయిన పత్తి కొనుగోళ్లు

 బోథ్ (జనంసాక్షి) బోథ్ మండలంలో పత్తి కొనుగోలు శుక్రవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక స్వప్న, సాయి దత్త, సాయి బాబా జిన్నింగ్ ఫ్యాక్టరీలలో లాంచనంగా …

ఘనంగా అబుల్ కలామ్ ఆజాద్ 134 వ జయంతి.

బెల్లంపల్లి, నవంబర్ 11, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణం 18వ వార్డు శంశీర్ నగర్ లో శుక్రవారం ఆల్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ …