ముఖ్యాంశాలు

ధరణి పోర్టల్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు :

ఎల్బీనగర్  నియోజకవర్గ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మల్ రెడ్డి రాంరెడ్డి తెలంగాణ రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ పోరు బాట  ఎల్బీనగర్ (జనం సాక్షి )ణి పోర్టల్,రుణమాఫీ,రైతు భీమా,రైతు …

*సన్నిధానంలో అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

ఈరోజు కోదాడ లోని ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకు సన్నిధానంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న గాలి శ్రీనివాస్ నాయుడు స్థలం లో జరుగు కార్యక్రమానికి కోదాడ మాజీ …

యువత లక్ష్యం ఏర్పరచుకొని ఆ దిశగా పయనించాలి- శ్రీ నారాయణ కళాశాల కరస్పాండెంట్ సంతోష్ కుమార్

యువత లక్ష్యం ఏర్పరచుకొని ఆ దిశగా పయనించాలని శ్రీ నారాయణ కళాశాల కరస్పాండెంట్ సంతోష్ కుమార్ అన్నారు. విద్యతోపాటు విలువలను మానసిక ప్రవర్తనను విద్యార్థిని విద్యార్థుల కు …

ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం చేద్దాం

డా,,మల్లికార్జున రెడ్డి, పెద్దోళ్ళ గంగారెడ్డి       నిర్మల్ బ్యూరో, నవంబర్30,జనంసాక్షి,,, భాజాపా రాష్ట్ర అధ్యక్షలు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర …

పదిమందికి ఉపాధి కల్పించే విధంగా విశ్వకర్మలు ఎదగాలి :అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కౌలే జగన్నాథం

 అఖిల్ లోకేష్  జ్యువెలరీ షాపు ను ప్రారంభం ఎల్బీనగర్ (జనం సాక్షి ) వ్యాపారాలలో రాణించి  పదిమందికి ఉపాధి కల్పించే విధంగా విశ్వకర్మలు తయారు కావాలని  అఖిల భారత విశ్వకర్మ …

పేషెంట్ సపోర్ట్ యాప్ ఆవిష్కరించిన రోష్ ఫార్మా ఇండియా

 భారతదేశంలో రోష్ వారి బ్లూట్రీ పేషెంట్ సపోర్ట్ ప్రోగ్రాంలో భాగస్తులైన అర్హతగల రోగులకు అందుబాటులో మొబైల్ యాప్ టెక్నాలజీ ప్లాట్ఫాంతో రోగుల అనుభవం మెరుగవుతుంది. రకరకాల పేషెంట్ …

సంగారెడ్డి జిల్లా ఉద్రిక్తత..

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపురంలో ఉద్రేకత చోటు చేసుకుంది రీజినల్ రింగ్ రోడ్ సర్వే పనులను పరిశీలిస్తున్న బృందాన్ని రైతులు అడ్డుకున్నారు. తమకు ఎలాంటి నోటీసులు …

ఎఎస్ఐ అంత్యక్రియలకు హాజరైన పలువురు ప్రముఖ నాయకులు.

జడ్పీటీసీ అనిల్ జాదవ్ అన్న ఎఎస్ఐ శ్యామ్ రావ్(53) మంగళవారం రాత్రి అనారోగ్యం కారణంగా చనిపోయారు.ఈ విషయం తెలుసుకున్న జిల్లా జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ ఎమ్మెల్యేలు …

రోడ్డు ప్రమాదంలో ఏదుట్ల వాసి సుంకరి విజయ్ మృతి భార్యకు తీవ్ర గాయాలు

మండలంలోని ఏదుట్ల గ్రామానికి చెందిన విజయ్ భార్య శివపార్వతి అలంపూర్ మాంటిసోరి హైస్కూల్ లో చదువు తున్న తమ పిల్లలను చూసేందుకు బైకుపై వెళ్లుతుండగా గద్వాల జిల్లా …

పలు అభివృద్ధి పనులను పరిశీలించిన డిపిఓ

మండల పరిధిలోని ఏదుట్ల గ్రామంలో పలు అభివృద్ధి పనులను డిపిఓ సురేష్ కుమార్ పరిశీలించారు మొదటగా గ్రామపంచాయతీలోని ఆడిట్ రికార్డులను తనిఖీ చేసి ఎప్పటికప్పుడు  జి పి …