ముఖ్యాంశాలు

విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి దుర్మరణం

గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (10): విద్యుత్ షాక్ కు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని మున్ననూరులో చోటుచేసుకుంది ఎస్సై నవీద్ కథనం …

మల్లన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన గవర్నర్ తమిళి సై….

ప్రోటోకాల్ పాటించని అధికారులు స్థానిక  ఎమ్మెల్యే…. భక్తుల సౌకర్యం కోసం రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తా.. విద్యార్థుల ఆహ్వానం మేరకు బైరాన్ పల్లి వెళుతున్నా. కొమురవెల్లి …

కందగిరి లక్ష్మినరసింహ స్వామి కి ప్రత్యేక పూజాలు నిర్వహించిన డోర్నకల్  నియేజకవర్గ బాద్యులు మాలోత్ నెహ్రు నాయక్ 

-ఎమ్మెల్యేకి గెలిస్తే కందగిరి గుట్ట వరకు రోడ్డు వేయిస్తా కురివి నవంబర్-9 (జనం సాక్షి న్యూస్) మహబూబాబాద్ జిల్లా కురవి మండల కందికొండ గ్రామ కార్తీకమాస సందర్భంగా …

తహసీల్దార్ కు సన్మానించిన బీఎస్పీ పార్టీ అందోల్ అధ్యక్షులు మోహన్

రాయికోడ్ జనం సాక్షి నవంబర్10 రాయికోడ్ మండల్ బదిలీపై నూతనంగా వచ్చిన మండల తహశీల్దార్ ప్రభు లు కు బీఎస్పీ పార్టీ అందోల్ అధ్యక్షుడు మోహన్ సీట్లు …

నియోజకవర్గం లో ప్రతి కుటుంబానికి అండగా ఉంటా  – టిపిసిసి సభ్యులు మాలోతు నెహ్రు నాయక్   

సిరోల్ నవంబర్-10 (జనం సాక్షి న్యూస్)       డోర్నకల్ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని టిపిసిసి సభ్యులు మాలోత్ నెహ్రూ నాయక్ అన్నారు.గురువారం సీరోల్ …

సోనాల ఎస్సీ కమ్యూనిటీ భవనం కొరకు రూపాయలు 9 లక్షలు

బోథ్ (జనంసాక్షి) బోథ్ మండలంలోని సోనాల గ్రామపంచాయతీలో దళితుల సంక్షేమం కోసం నూతనంగా ఎస్సీ కమ్యూనిటీ భవనము నిర్మాణం కొరకు రూపాయలు ఐదు లక్షల ప్రొసీడింగ్ ను …

అన్ని దానముల కన్నా అన్నదానం మహాదానం

  పెన్ పహాడ్. నవంబర్ 09 (జనం సాక్షి) : మండల పరిధిలోని నాగులపాటి అన్నారం గ్రామంలో బుధవారం నకిరేకంటి వెంకన్న దంపతులు సహకారంతో 100 మంది …

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి.- బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

బెల్లంపల్లి, నవంబర్ 10, (జనంసాక్షి ) క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గురువారం బెల్లంపల్లి …

బాసర ట్రిపుల్ ఐటీ లో మత ప్రచార కలకలం…

– విద్యార్థుల హాస్టల్ కి వెళ్ళి ప్రచారం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో చెక్కర్లు. – పూర్తి వివరాలు తెలవడానికి త్రిసభ్య కమిటీ వేశామని తెలిపిన సిబ్బంది. నిర్మల్ …

బాసర ట్రిపుల్ ఐటీ లో మత ప్రచార కలకలం..

విద్యార్థుల హాస్టల్ కి వెళ్ళి ప్రచారం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో చెక్కర్లు. – పూర్తి వివరాలు తెలవడానికి త్రిసభ్య కమిటీ వేశామని తెలిపిన సిబ్బంది. బైంస రురల్,,నవంబర్10,,జనంసాక్షి,,,  …