Main

విపక్షాలపై అస్త్రంగా సీబీఐ

– అరవింద్‌ కేజ్రీవాల్‌ ఫైర్‌ న్యూఢిల్లీ,డిసెంబర్‌18(జనంసాక్షి): బీజేపీ సర్కారు విపక్షాలపై దాడులు చేయడానికి సీబీఐని అస్త్రంగా వాడుకుంటుందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మండిపడ్డారు. దిల్లీ ముఖ్యమంత్రి …

తెలంగాణ సర్కారుకు ప్రతిష్టాత్మక అవార్డు

హైదరాబాద్‌,డిసెంబర్‌17(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకోబోతోంది. సీఎన్‌బీసీ నెట్‌వర్క్‌ 18 పురస్కారం లభించింది. ప్రామిసింగ్‌ స్టేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2015గా జ్యూరి …

రిస్కు తీసుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు

– విద్యార్థులతో ముఖాముఖిలో సుందర్‌ పిచాయ్‌ న్యూఢిల్లీ,డిసెంబర్‌17(జనంసాక్షి): రిస్క్‌ తీసుకోవడానికి ముందుకు రావాలని విద్యార్థులకు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ పిలుపునిచ్చారు.రిస్కు తీసుకుంటేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు …

వీణ- వాణిలకు పరీక్షల తర్వాతే శస్త్రచికిత్స

– చిగురిస్తున్న ఆశలు హైదరాబాద్‌,డిసెంబర్‌17(జనంసాక్షి):  అవిభక్త కలవలు వీణా-వాణిలకు ఆపరేషన్‌ సాధ్యం అవుతుందని ఎయిమ్స్‌ వైద్యులు వెల్లడించారు. ఇప్పటికే బ్రిటన్‌ వైద్యులు ఈ విషయం ప్రకటించి వీరిని …

ప్రధానితో పిచాయ్‌ భేటి

న్యూఢిల్లీ,డిసెంబర్‌17(జనంసాక్షి):  భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌  గురువారం భేటీ అయ్యారు. ఇరువురు పలు అంశాలపై కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. మోదీ ‘మేకిన్‌ ఇండియా’ నినాదం …

తక్షణం తప్పించండి

– అరుణ్‌ జైట్లీపై కేజ్రీవాల్‌ ఫైర్‌ న్యూఢిల్లీ,డిసెంబర్‌17(జనంసాక్షి): కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీని మంత్రి పదవి నుంచి తక్షణమే తప్పించాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌  డిమాండ్‌ …

నిప్పులు చిమ్ముతూ నింగికి

– పీఎస్‌ఎల్‌వీసి 28 విజయవంతం శ్రీహరికోట,డిసెంబర్‌16(జనంసాక్షి):ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) గగనతలంలో మరోసారి తన సత్తా చాటింది.  శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు …

లండన్‌లో ఘోరం

– ముస్లిం యువతిని బస్సులో నుంచి తోసేశారు లండన్‌,డిసెంబర్‌16(జనంసాక్షి): లండన్‌లో ఘోరం జరిగింది. ఓ ముస్లిం మహిళను బస్సులో నుంచి తోసేశారు. ఇటీవలికాలంలో యూరప్‌లో ముస్లింలపై దాడులు …

నా కూతురు పేరు జ్యోతి సింగ్‌

– నిర్భయంగా వెల్లడించిన తల్లి న్యూఢిల్లీ,డిసెంబర్‌16(జనంసాక్షి): ‘నా కూతురి పేరు జ్యోతిసింగ్‌. ఆమె పేరును వెల్లడించడానికి నేనేవిూ సిగ్గుపడటం లేదు’ అని నిర్భయ తల్లి బహిరంగంగా తన …

నకిలీ శనగ పిండి

– రాందేవ్‌ బాబా పేర అమ్మకం పహాడీషరీఫ్‌,డిసెంబర్‌16(జనంసాక్షి): కల్తీ శనగపప్పు తయారు చేసి రాందేవ్‌ బాబా ఫుడ్‌ ప్రోడక్ట్స్‌ పేరుతో విక్రయిస్తున్న ఓ మిల్లుపై సైబరాబాద్‌ ఎస్‌వోటీ …