Main

పీఎస్‌ఎల్‌వీ 29 కౌంట్‌డౌన్‌

నెల్లూరు,డిసెంబర్‌14(జనంసాక్షి): భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సర్వసన్నద్ధమైంది. ఈనెల 16న నింగిలోకి దూసుకుపోనున్న పీఎస్‌ఎల్వీ సీ-29 రాకెట్‌ ప్రయోగానికి.. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ …

టీఆర్‌ఎస్‌ను చీల్చే కుట్ర మీరు చేయలేదా?

– జానా..! అప్పుడెందుకు మాట్లాడలేదు – హరీశ్‌ ఫౖౖెర్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌13,(జనంసాక్షి):స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడంపై ప్రతిపక్ష నేతలు …

అసోంలో భాజపాకు భంగపాటు తప్పదు

– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బార్పెటా,డిసెంబర్‌13,(జనంసాక్షి):అసోంలో కూడా బీజేపీకి ఓటమి తప్పదని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. మైనారిటీల మద్దతుతో తాము అసోంలో …

మహాగ్యాస్‌పైప్‌లైన్‌కు శంకుస్థాపన

తుర్కుమెనిస్థాన్‌,డిసెంబర్‌13,(జనంసాక్షి):భారత ఉప రాష్ట్రపతి హవిూద్‌ అన్సారీ, పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌, అఫ్ఘనిస్థాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ, తుర్కుమెనిస్థాన్‌ అధ్యక్షుడు గుర్బంగులి బెర్డిముహందెవో నలుగురు కలిసి …

సౌదీలో తొలి మహిళా విజయం

హైదరాబాద్‌,డిసెంబర్‌13,(జనంసాక్షి): సౌదీ అరేబియాలోని శనివారం జరిగిన స్థానిక ఎన్నికల్లో తొలిసారిగా ఓ మహిళా అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో  మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకున్న విషయం …

దిలీప్‌ కుమార్‌కు పద్మభూషణ్‌

– ఇంటివద్దే ప్రదానం చేసిన రాజ్‌నాథ్‌ ముంబాయి,డిసెంబర్‌13,(జనంసాక్షి):బాలీవుడ్‌ నటుడు దిలీప్‌కుమార్‌ను భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌ అవార్డ్‌ తో గౌరవించింది. చెన్నైలో భారీ వరదలు జనజీవనాన్ని ఇబ్బందులకు గురిచేసిన …

భారత్‌ జపాన్‌ కీలక ఒప్పందాలు

న్యూఢిల్లీ,డిసెంబర్‌12(జనంసాక్షి):  భారత్‌ జపాన్‌ల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. దిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌లో ప్రధాని నరేంద్రమోదీ, జపాన్‌ ప్రధాని షింజో అబే భేటీ అయ్యారు. ఈ …

మావోయిస్టులే అంతర్గత భద్రతకు పెనుసవాల్‌

– ఫెడరల్‌ స్పూర్తిని కొనసాగిస్తాం – దక్షిణాది రాష్ట్రాల సదస్సులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ విజయవాడ,డిసెంబర్‌12(జనంసాక్షి):  దేశంలో మావోయిస్టులే అంతర్గత భద్రతకు పెనసవాల్‌గా మారారని కేంద్ర హోంమంత్రి …

కార్పోరెట్‌ ఆసుపత్రులు దోపిడీకి నిలయాలు

– శవాలకూ పరీక్షలు – షుగర్‌ పరీక్షకు వెళితే 28 టెస్టులు – గవర్నర్‌ ‘ఉగ్ర’నరసింహన్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌12(జనంసాక్షి):  వైద్యరంగంలో కార్పోరేట్‌ ఆసుపత్రులు దోపిడీకి నిలయాలుగా మారాయని తెలంగాణ …

క్యాంపు రాజకీయాలు రాజ్యాంగ విరుద్ధం

– ఆరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం – ఆరు చొట్ల ఎన్నికలు – 27న పోలింగ్‌ – భన్వర్‌లాల్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌12(జనంసాక్షి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలు రాజ్యాంగ విరుద్ధమని, …