Main

క్రమబద్ధీకరణకు హైకోర్టు బ్రేక్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌ 22(జనంసాక్షి): క్రమబద్ధీకరణ ప్రక్రియకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. జంట నగరాల పరిధిలో ఉన్న పలు భవనాల క్రమబద్ధీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బీఆర్‌ఎస్‌, …

పొగలేని బస్సులు

– ఎంపీల కోసం ఎలక్ట్రికల్‌ బస్సులను ప్రారంభించిన ప్రధాని న్యూఢిల్లీ,డిసెంబర్‌21(జనంసాక్షి):కాలుష్యాన్ని తగ్గించే ఉద్దేశంతో ఎంపీల కోసం ప్రత్యేక ఎలక్ట్రిక్‌ బస్సు సర్వీసును దిల్లీలో సోమవారం ప్రధాని చేతులవిూదుగా …

రుణమాఫీ ఆత్మహత్యలను నివారించలేవు

– కార్యచరణ దిశగా కదలండి – హైకోర్టు హైదరాబాద్‌,డిసెంబర్‌21(జనంసాక్షి): తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం చేసింది.ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్టాల్ల్రో ఆత్మహత్యల నివారణపై …

బాల నేరస్థుడి విడుదలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

న్యూఢిల్లీ,డిసెంబర్‌21(జనంసాక్షి): నిర్భయ కేసులో బాల నేరస్థుడి విడుదలపై స్టే ఇవ్వాలంటూ దిల్లీ మహిళా కమిషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ …

అయోధ్యలో మళ్లీ చిచ్చు

– రహస్యంగా ఇటుకల తరలింపు న్యూఢిల్లీ,డిసెంబర్‌21(జనంసాక్షి):సున్నితమైన రామ జన్మభూమి అంశాన్ని వీహెచ్‌పీ నాయకులు మళ్లీ ముందుకు తెచ్చారు. ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోతున్న సంఘ్‌ …

తెలంగాణకు మరో 45 వేల గృహాలు

న్యూఢిల్లీ,డిసెంబర్‌21(జనంసాక్షి): తెలంగాణకు 45 వేల గృహాలను కేంద్ర గృహా నిర్మాణ శాఖ మంజూరు చేసింది. 45 వేలకు పైగా గృహాలకు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. అనుమతుల …

సర్వజన శ్రేయస్సే సర్కారు లక్ష్యం

– అధికారక క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌: సర్వజన శ్రయస్సే తెలంగాణ సర్కారు లక్ష్యమని ముఖ్యంత్రి కేసీఆర్‌ తెలిపారు. నిజాం కాలేజీ మైదానంలో ప్రభుత్వం అధికారికంగా …

పోలీసులతో ప్రజలు మమేకం కావాలి

– ప్రధాని మోదీ ఉద్భోధ రణ్‌ ఆఫ్‌ కచ్‌: ‘పోలీసులు సున్నితత్వాన్ని తప్పక అలవర్చుకోవాలి. ఆ మేరకు ప్రజలతో మరింత మమేకమయ్యేలా పోలీసు శాఖ సంస్థాగత మార్పులు …

కేజ్రీవాల్‌ జైట్లీ పరువునష్టం దావా

– అవినీతిపై విచారణకు ఆదేశించిన కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ: ఢిల్లీ, డిస్ట్రిక్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ) నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ …

బాల నేరస్థుడి విడుదలను వ్యతిరేఖిస్తూ ఆందోళన

– జ్యోతిసింగ్‌ తల్లిదండ్రుల అరెస్టు దిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో బాల నేరస్థుడు విడుదలయ్యాడు. దిల్లీలోని ఓ ఎన్జీవో సంరక్షణలో బాల నేరస్థుడు …