-->

Main

కేబినెట్‌ ఫైళ్లను ఎత్తుకెళ్లారు

– కేజ్రీవాల్‌ ఫైర్‌ ఢిల్లీ,డిసెంబర్‌16(జనంసాక్షి): సీబీఐ దాడుల్లో తమ ప్రభుత్వ కేబినెట్‌ విూటింగ్‌కు సంబంధించిన దస్త్రాలను సైతం సీజ్‌ చేశారని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం ఆరోపించారు.సీబీఐ …

క్షమాపణలు చెప్పండి

– మా కార్యాలయంపై దాడులు దారుణం న్యూఢిల్లీ,డిసెంబర్‌15(జనంసాక్షి): ఢిల్లీ సచివాలయంలో సీబిఐ దాడులు చేయడంపై ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మండిపడ్డారు. తమ కార్యలయంపై దాడులు చేయడం …

తెలంగాణలో పెట్టుబడులకు చైనా ఆసక్తి

– సీఎం కేసీఆర్‌తో బీజింగ్‌  రాయబారి భేటి హైదరాబాద్‌,డిసెంబర్‌15(జనంసాక్షి):తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా చైనా కంపెనీలు ఆసక్తి చూపించాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇటీవల తాను చైనా …

ప్రగతి నిరోధకులే అడ్డుకుంటున్నారు

– ప్రధాని నరంద్ర మోదీ కొచి,డిసెంబర్‌15(జనంసాక్షి): ప్రధాన నరేంద్ర మోదీ మరోసారి పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీతో  పాటు ఇతర ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కేరళ పర్యటనలో …

రైతుల ఆత్మహత్యల నివారణపై కార్యచరణ

– పార్టీ ఫిరాయింపులు సరికాదు – ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌15(జనంసాక్షి): రైతుల ఆత్మహత్యల నివారణకు కార్యచరణను ప్రకటిస్తామని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరావమ్‌ తెలిపారు. తెలంగాణలో రైతుల …

దేశం చూపు మిషన్‌ కాకతీయవైపు

– పనుల్లో జరభద్రం – మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌15(జనంసాక్షి):దేశమంతా మిషన్‌ కాకతీయ వైపు చూస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా, చిత్తశుద్ధితో పని చేయాలని సాగునీటి పారుదల శాఖ …

కొత్త బంధాలు చిగురిస్తున్నాయి

-సుష్మా స్వరాజ్‌ న్యూఢిల్లీ,డిసెంబర్‌14(జనంసాక్షి): పాకిస్థాన్‌తో సంబంధాలను పునరుద్ధరించిన అంశంపై రాజ్యసభలో విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌ ప్రకటన చేశారు.వచ్చే ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌లో పర్యటిస్తారని సుష్మా తెలిపారు. …

మాకు సహనం ఉంది

– ప్రధాని మోదీ హైదరాబాద్‌,డిసెంబర్‌14(జనంసాక్షి): కేరళ భాజపా కార్యకర్తలకు ఎంతో సహనం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. తొలిసారి కేరళ పర్యటనకు వెళ్లిన ఆయన సోమవారం త్రిసూర్‌లో …

బాధ్యులపై చర్యలు తీసుకోండి

– షుకూర్‌ బస్తీలో రాహుల్‌ పర్యటన న్యూఢిల్లీ,డిసెంబర్‌14(జనంసాక్షి): ఢిల్లీలోని షాకూర్‌ బస్తీలో గుడిసెల కూల్చివేతతో ఆశ్రయం కోల్పోయిన బాధితులను కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పరామర్శించారు. మురికివాడలో …

ముందు పునరావాసం కల్పిచండి

– తర్వాతే కూల్చండి – ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పునరావాసం కల్పించాకే కూల్చండి న్యూఢిల్లీ,డిసెంబర్‌14(జనంసాక్షి): ప్రజలకు పునరావాసం కల్పించాకే అక్రమ కట్టడాల కూల్చివేతకు వెళ్లాలని ఢిల్లీ …