Main

హైడ్రోజన్‌ బాంబు తయారు చేశాం

– దేశసార్వభౌమత్వాన్ని గౌరవాన్ని పెంచుతుంది – ఉత్తర కొరియా నేత కిన్‌జాంగ్‌ ఉత్తర కొరియా, డిసెంబర్‌ 10(జనంసాక్షి): తన వద్ద హైడ్రోజన్‌ బాంబు (థర్మో న్యూక్లియర్‌ బాంబు) …

జాతీయ విపత్తుగా ప్రకటించండి

– కేంద్రానికి జయలేఖ చెన్నై,డిసెంబర్‌9(జనంసాక్షి): తమిళనాడులో ఇటీవల సంభవించిన భారీ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు తమిళనాడు …

రెండో రోజూ నిరసనల హోరు..

– పార్లమెంట్‌ను కుదిపేసిిన నేషనల్‌ హెరాల్డ్‌ కేసు న్యూఢిల్లీ,డిసెంబర్‌9(జనంసాక్షి): నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారంపై రగడ రెండోరోజు కొనసాగింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యులు ఇవాళ కూడా ఆందోళన కొనసాగించారు. …

ఓయూలో బీఫ్‌ ఫెస్టివల్‌కు హైకోర్టు బ్రేక్‌

– కఠిన చర్యలు తీసుకోండి – పోలీసులకు ఆదేశం హైదరాబాద్‌,డిసెంబర్‌9(జనంసాక్షి): బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వాహకులకు హైకోర్టులోనూ చుక్కెదురు అయింది. ఉస్మానియా యూనివర్శిటీలో బీఫ్‌ ఫెస్టివల్‌ నిర్వహణకు కోర్టు  …

నగరమంతా నిఘానేత్రాలు

– తెలంగాణ పోలీసుల పనితీరు భేష్‌ – టీయూడబ్ల్యూజే మీట్‌ ది ప్రెస్‌లో డీజీపీ అనురాగ్‌ శర్మ హైదరాబాద్‌,డిసెంబర్‌9(జనంసాక్షి): తెలంగాణ పోలీసుల పనితీరు బాగుందని అభిప్రాయపడ్డారు రాష్ట్ర …

ఇది ముమ్మాటికీి కక్ష సాధింపే!

– ఏఐసీస ఉపాధ్యక్షుడు రాహుల్‌ న్యూఢిల్లీ,డిసెంబర్‌9(జనంసాక్షి): నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కేంద్ర ప్రభుత్వం వంద శాతం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ …

నేను ఇందిరమ్మ కోడలును.. ఎవరికీ భయపడను!

– ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా – ఇది కక్ష సాధింపు చర్య – నేషనల్‌ హెరాల్డ్‌ కేసుపై పార్లమెంట్‌లో ఆందోళన – సోనియా, రాహుల్‌కు ఊరట – …

మక్కా మసీదు ఇమామ్‌ ఇకలేరు

– ముఖ్యమంత్రులు కేసీఆర్‌, బాబుల ప్రగాఢ సంతాపం మక్కామసీదు ఇమాం మృతి పట్ల సీఎం సంతాపం హైదరాబాద్‌ డిసెంబర్‌8(జనంసాక్షి): హైదరాబాద్‌ మక్కా మసీదు ఇమామ్‌ మౌలానా హఫీజ్‌ …

జలవివాదం రెండు రాష్ట్రాలకే పరిమితం

– కృష్ణా జలవివాదంపై కేంద్రం అఫిడవిట్‌ – అన్యాయమన్న తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీ,డిసెంబర్‌8(జనంసాక్షి): కృష్ణానదీ జలాల పంపిణీ వివాదాన్ని ఎపి, తెలంగాణలకే పరిమితం చేయాలని కేంద్రం సుప్రీంను …

మేమున్నాం..

– వరద బాధితులకు రాహుల్‌ భóరోసా చెన్నై,డిసెంబర్‌8(జనంసాక్షి): భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తమిళనాడు తాము అండగా ఉంటామని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ భరోసా ఇచ్చారు. …