Main

క్షేమంగా విడుదలైన బందీలు

– చర్ల అటవీ ప్రాంతంలో వదిలిపెట్టిన మావోయిస్టులు ఖమ్మం,నవంబర్‌21(జనంసాక్షి): గత నాలుగు రోజులుగా మావోయిస్టులు చెరలో ఉన్న టీఆర్‌ఎస్‌ నేతల కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది.నాలుగు రోజులుగా ఉత్కంఠగా …

మోదీ సమక్షంలో జాతీయ జెండాకు అవమానం

కౌలాలంపూర్‌,నవంబర్‌21(జనంసాక్షి):ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలోనే భారత జాతీయ జెండాకు అవమానం జరిగింది. మలేషియాలో జరుగుతున్న ఆసియన్‌ సదస్సుకు ప్రధాని మోదీ హాజరైన విషయం తెలిసిందే. ఆ సదస్సులో …

వరంగల్‌ ఉప ఎన్నిక ప్రశాంతం

– 68.59 శాతం ఓటింగ్‌ – భన్వర్‌ లాల్‌ వరంగల్‌,నవంబర్‌21(జనంసాక్షి): వరంగల్‌ లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్‌ పర్వం ప్రశాంతంగా  ముగిసింది.  ఉదయం 7 గంటలకు ప్రారంభమైన …

ఉగ్రవాదులు ఇస్లాంకు వ్యతిరేకం

– భారత మత పెద్దల ఫత్వా జారీ న్యూఢిల్లీ,నవంబర్‌21(జనంసాక్షి): ఉగ్రవాద చర్యలకు ఇస్లాం వ్యతిరేకమని, ముస్లిం యువకులు ఐసిస్‌లాంటి వలలో పడవద్దని మత గురువులు పిలునిచ్చారు. పారిస్‌పై …

ఐదోసారి బీహార్‌ సీఎంగా నితీష్‌ ప్రమాణం

– పలువురు ప్రముఖుల హాజరు పాట్నా,,నవంబర్‌20(జనంసాక్షి): బిహార్‌ ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్‌ ఐదోసారి ప్రమాణస్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నితీశ్‌ సహా పలువురు మంత్రులుగా …

మాలీలో ముగిసిన ఆపరేషన్‌

రాడిసన్‌ బ్లూ హోటల్‌పై ఉగ్రదాడి శ్రీ27 మృతదేహాల లభ్యం న్యూఢిల్లీ,నవంబర్‌20(జనంసాక్షి): పారిస్‌ నగరంలో ఉగ్రవాదులు విరుచుకుపడి చిందిం చిన రక్తం తడి ఆరకముందే మరో ఉగ్రదాడికి మాలి …

గడువులోగా ప్రాజెక్టులు పూర్తిచేస్తే ప్రోత్సాహకం

– జాప్యం లేకుండా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి చేయండి – సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌ నవంబర్‌20(జనంసాక్షి): రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్‌ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి …

అదే వివక్ష

– ఆంధ్రాకు లక్ష 93 వేల ఇళ్లు – తెలంగాణకు కేవలం 10 వేలు మాత్రమే – వెంకయ్యమార్కు సవితితల్లి ప్రేమ – పార్లమెంటులో నిలదీస్తాం – …

వ్యాపం స్కాంలో ఎంపీ గవర్నర్‌కు నోటీసులు

న్యూఢిల్లీ ,నవంబర్‌20(జనంసాక్షి): దేశంలో సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ రామ్‌ నరేశ్‌ యాదవ్‌కు నోటీసులు పంపించింది. వ్యాపం కుంభకోణంలో …

వృత్తి జీవితంలో సవాళ్లను స్వీకరించండి

– 2013 ఐఏఎస్‌ అధికారులకు మోదీ దిశానిర్దేశం న్యూఢిల్లీ,  నవంబర్‌ 19 (జనంసాక్షి): వృత్తి జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. సుదీర్ఘకాలం ప్రజలతో సత్సంబంధాలు నెరపాల్సి …