Main

ఆంధ్రాలో దారుణం

– చిత్తూరు మేయర్‌ అనురాధ, ఆమె భర్త దారుణ హత్య చిత్తూరు, నవంబర్‌ 17 (జనంసాక్షి): చిత్తూరు నగర మేయర్‌ కఠారి అనురాధ దారుణహత్యకు గురయ్యారు. బురఖా …

సిరియాపై ఫ్రాన్స్‌ గగనతల దాడులు

హైదరాబాద్‌ నవంబర్‌17(జనంసాక్షి): సిరియా నగరంపై ప్రాన్స్‌ గగనతల దాడులతో విరుచుకు పడుతోంది. ఐఎస్‌ స్థావారాల లక్ష్యంగా అధికారులు ప్రకటిస్తున్నప్పటికి అమాయికులు ఇదాడుల్లో చనిపోతున్నటుంటగా సమాచారం.  తాజాగా మరోసారి …

చెన్నై జలమయం

– తమిళనాట భారీ వర్షాలకు 150 మంది మృతి – సహాయక చర్యల్లో మంత్రులు చెన్నై, నవంబర్‌17(జనంసాక్షి): గత వారం రోజులుగా తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. …

.విమానం కూల్చిన వారిని పట్టుకుంటాం

– పుతిన్‌ మాస్కో, నవంబర్‌17(జనంసాక్షి): గత నెల ఈజిప్టులోని సినాయ్‌ ద్వీపకల్పంలో తమ దేశ విమానాన్ని కూల్చేసిన వారి అంతుచూసే దాకా నిద్రపోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ …

రైతుల ఆత్మహత్యలపై ప్రసార సాధనాల్లో ప్రచారం నిర్వహించండి

కౌంటర్‌ దాఖలు చేయండి – హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌,నవంబర్‌16(జనంసాక్షి): రాష్ట్రంలో ఆత్మహత్యల నివారణకు రైతుల్లో భరోసా కల్పించేందుకు పత్రికల్లో, టీవీల్లో ప్రచారం నిర్వహించాలని హైకోర్టు సూచించింది. రైతుల …

పొరుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

– తడిసి ముద్దవుతున్న ఆంధ్ర, తమిళనాడు విజయవాడ/చెన్నై,నవంబర్‌16(జనంసాక్షి): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో రాజధాని …

.మొఘల్‌ చక్రవర్తులు తాజ్‌మహల్‌ కట్టారు ఏమాత్రం టెక్నాలజీ లేని రోజుల్లో

– మీరు కనీసం రోడ్డు వేయలేరా?! – సుప్రీం కోర్టు చురక న్యూఢిల్లీ, నవంబర్‌16(జనంసాక్షి): ‘ఏమాత్రం సాంకేతిక పరిజ్ఞానం లేనికాలంలో మొఘల్‌ చక్రవర్తులు తాజ్‌మహల్‌ కట్టారు. కానీ …

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సయ్యద్‌ జాఫ్రీ ఇకలేరు

ముంబై,నవంబర్‌16(జనంసాక్షి): ప్రఖ్యాత బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సయ్యద్‌ జాఫ్రీ(86) కన్నుమూశారు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన జాఫ్రీ అనేక అవార్డులు,రివార్డులు పొందారు.  పంజాబ్‌ రాష్ట్రం మలేర్‌కోట్లాలో జన్మించిన …

సిరియాపై ఫ్రాన్స్‌ ప్రతీకార దాడులు

– జనవాసాల బాంబుల మోతలు న్యూఢిల్లీ, నవంబర్‌16(జనంసాక్షి): ఉమ్మడిపోరు చేయడం ద్వారా ఐసిఎస్‌ను అంతమొందిస్తామని ప్రకటించిన మరుసటి రోజే ఫ్రాన్స్‌ ప్రతీకార దాడులకు దిగింది. పారిస్‌లో ఐఎస్‌ …

‘స్వచ్ఛ’ బాదుడు

– 14.5 శాతానికి పెరిగిన సేవాపన్ను దిల్లీ నవంబర్‌ 15 (జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘స్వచ్ఛ భారత్‌’లో పౌరులందరినీ భాగస్వాములను …