బిజినెస్

మహిళా బిల్లు ప్రవేశపెట్టండి

– సోనియా గాంధీ న్యూఢిల్లీ,మార్చి8(జనంసాక్షి):పార్లమెంట్‌లో తక్షణమే మహిళాబిల్లును ప్రవేశపెట్టాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలిపారు.మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని లోక్‌ సభ స్పీకర్‌ …

ఈపీఎఫ్‌ పన్నుపై సర్కారు వెనకడుగు

న్యూఢిల్లీ,మార్చి8(జనంసాక్షి):ఉద్యోగుల భవిష్య నిధి ఈ.పి.ఎఫ్‌ పై పన్ను విధించాలని వార్షిక బడ్జెట్‌ లో ప్రతిపాదించిన కేంద్రం.. దానిపై వెనక్కి తగ్గింది. ఉద్యోగులు, విపక్షాల నుంచి ఈ ప్రతిపాదనపై …

నేడు ఓట్ల లెక్కింపు

నేడు వరంగల్‌,ఖమ్మం కార్పోరేషన్ల,అచ్చంపేట నగరపంచాయతీ ఓట్ల లెక్కింపు హైదరాబాద్‌,మార్చి8(జనంసాక్షి): వరగంల్‌, ఖమ్మం కార్పోరేషన్లతో పాటు, అచ్చంపేట నగరపంచాయితీ ఎన్నికల కౌంటింగ్‌ బుధవారం జరుగనుంది. ఈ మేరకు ఎన్నికల …

లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

హైదరాబాద్‌: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడింగ్‌ నుంచే లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు దూకుడు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా, నిఫ్టీ …

కెబినెట్‌ కీలక నిర్ణయాలు

– జలమండలికి 1900 కోట్లు, మిషన్‌ భగీరథకు 1900 కోట్లు హైదరాబాద్‌,మార్చి6(జనంసాక్షి): కెబినెట్‌ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన …

ఆంధ్ర అభివృద్ధికి కట్టుబడ్డా

– అమిత్‌ షా రాజమహేంద్రవరం,మార్చి6(జనంసాక్షి):పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హావిూయిచ్చారు. పోలవరంకు జాతీయ ¬దా ఇచ్చిన …

మహిళలు అన్ని రంగాల్లో శక్తివంతంగా ఎదగాలి

– ప్రధాని మోదీ న్యూఢిల్లీ,మార్చి6(జనంసాక్షి):మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ఇవాళ రెండో రోజు జరుగుతోన్న మహిళా ప్రజా …

గుజరాత్‌, ఢిల్లీలో హై అలర్ట్‌

– ఉగ్రముప్పు పొంచి ఉందని ఐబీ హెచ్చరికలు న్యూదిల్లీ,మార్చి6(జనంసాక్షి): దేశంలోని ప్రధాన నగరాలకు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. గుజరాత్‌తో సహా ముఖ్యమైన …

బంగ్లాలో ఇస్లాం అధికార మతంగా తొలిగించే యోచన

– డైలీమెయిల్‌ కథనం న్యూఢిల్లీ,మార్చి6(జనంసాక్షి):బంగ్లాదేశ్‌ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. దేశ అధికార మతంగా ఇస్లాంను బంగ్లాదేశ్‌ తొలగించే అవకాశముంది. ఇటీవల దేశంలోని ఇతర …

కొద్దిమంది పెట్టుబడిదారుల కోసమే మోదీ సర్కారు

– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గువహటి ,మార్చి5(జనంసాక్షి):అసోం పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ శనివారం బీజీపే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలో అధికారంలో …

తాజావార్తలు