బిజినెస్

సీఎం పదవా… నాకొద్దు

– మహబూబా దూరం జమ్ము,జనవరి29(జనంసాక్షి):జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ మరణించి ఇప్పటికి 23 రోజులు గడిచింది. కానీ ప్రస్తుత పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ …

సానియా జోడీ జైత్రయాత్ర

– ఆస్ట్రేలియా ఓపెన్‌ కూడా కైవసం – వరుసగా8 టైటిళ్లు, 36 విజయాలు మెల్‌బోర్న్‌,జనవరి29(జనంసాక్షి): సాన్‌టినా.. ప్రపంచ టెన్నిస్‌లో ఎదురులేని జోడి. వీరిద్దరూ కోర్టులో అడుగుపెట్టారంటే ప్రత్యర్థులకు …

పోరు ఆగదు

– వచ్చే నెల 1 నుంచి ధర్నాలు, బందులు – హెచ్‌సీయూ జాక్‌ విజయవాడ(గాంధీనగర్‌),జనవరి28(జనంసాక్షి): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్‌ మృతికి కారకులైన వారిపై …

విద్యార్థులు సహకరిస్తే తరగతులు నిర్వహిస్తాం

– హెసీయూ వీసీ వెల్లడి హైదరాబాద్‌,జనవరి28(జనంసాక్షి): విద్యార్థులు సహకరిస్తే హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌ సీయూ)లో శుక్రవారం తరగతులు యథాతథంగా జరుగుతాయని తాత్కాలిక వీసీ శ్రీవాత్సవ తెలిపారు. తరగతుల …

స్మార్ట్‌ సిటీలో తెలంగాణకు మొండిచేయి

– ఆంధ్రాకు 3 తెలంగాణకు గుండు సున్నా – వెంకయ్య ఆంధ్రా మార్క్‌ ప్రభావం న్యూఢిల్లీ,జనవరి28(జనంసాక్షి): వెంకయ్య ఆంధ్రా మార్క్‌ ప్రభావంతో స్మార్ట్‌ సిటీల జాబితాలో కేంద్రం …

‘ఖేడ్‌’లో గెలుపు మాదే

– మంత్రి హరీశ్‌ రావు మెదక్‌,జనవరి28(జనంసాక్షి): నారాయణఖేడ్‌ అసెంబ్లీ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ గెలిచి తీరుతుందని మంత్రి హరీష్‌ రావు ధీమా వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న …

సిలన్యాస్‌కు రాజీవ్‌ అనుమతివ్వడం తప్పే

– రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ న్యూఢిల్లీ,జనవరి28(జనంసాక్షి):సిలన్యాస్‌కు అనుమతివ్వడం మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ చేసిన పెద్ద తప్పని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తన పుస్తకంలో వ్యాఖ్యానించారు. ఆయన …

ఓయూలో నిరసన జ్వాలలు

– రోహిత్‌కు మద్ధతుగా ఆందోళనలు – అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్‌,జనవరి27(జనంసాక్షి): ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో …

కేంద్రమంత్రులపై చర్యలు తీసుకోండి

– రోహిత్‌ హంతకులను శిక్షించాలని వీహెచ్‌ మౌన దీక్ష హైదరాబాద్‌,జనవరి27(జనంసాక్షి): హెచ్‌సీయూ దళిత విద్యార్థి మృతికి కారకులైన వీసీని సస్పెండ్‌ చేయాల్సిందే అని కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ …

అభివృద్ధి మాతోనే సాధ్యం

– భట్టి విక్రమార్క హైదరాబాద్‌,జనవరి27(జనంసాక్షి): తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క అన్నారు.టీఆర్‌ఎస్‌ పార్టీ రాజకీయ ఉగ్రవాదానికి …

తాజావార్తలు