బిజినెస్

సీఎం పనితీరే గెలిపిస్తుంది

– గ్రేటర్‌పై కవిత ధీమా హైదరాబాద్‌,జనవరి27(జనంసాక్షి):హైదరాబాద్‌ నగర ప్రజల విశ్వాసమే టిఆర్‌ఎస్‌ గెలుపునకు దోహదపడుతుందని టిఆర్‌ఎస్‌  ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్‌తో పాటు ఈ ప్రాంత …

‘ఖేడ్‌’లో ఓడిపోతే రాజీనామా చేస్తా

– రేవంత్‌, ఉత్తమ్‌ మీరు సిద్ధమా? – హరీశ్‌ సవాల్‌ మెదక్‌,జనవరి27(జనంసాక్షి): నారాయణ్‌ఖేడ్‌ ఉప ఎన్నికలో ఎన్నికల్లో ఓడిపోతే తాను రాజీనామా చేస్తానని, ఒకవేళ గెలిస్తే రేవంత్‌, …

ప్రతి ఇంటికి మంచినీరు

– కోటి ఎకరాలకు నీరు అందిస్తాం – తెలంగాణ శరవేగంతో అభివృద్ధి చెందుతుంది – గణతంత్య్ర వేడుకల్లో గవర్నర్‌ – హాజరైన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జనవరి26(జనంసాక్షి): ఇంటింటికీ …

వారికి రాజకీయ సన్యాసం ముచ్చట తీరుద్దాం

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జనవరి26(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌  వంద సీట్లలో గెలిస్తే తాము రాజకీయ సన్యాసం స్వీకరిస్తామని పిచ్చిపిచ్చి వాగ్దానాలు చేస్తోన్న టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ …

చిన్న రాష్ట్రం వచ్చింది.. చిన్న కులాలకు రాజ్యాధికారం దక్కలేదు

– గద్దర్‌ హైదరాబాద్‌,జనవరి26(జనంసాక్షి):దేశంలో చిన్న రాష్ట్రాలు  ఏర్పడితే.. చిన్న కులాలకు రాజ్యాధికారం వస్తుందని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అభిప్రాయపడ్డారని, అయితే.. తెలంగాణ చిన్నరాష్ట్రం ఏర్పడినా చిన్నకులాలకు అధికారం …

అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతిపాలన

న్యూఢిల్లీ,జనవరి26(జనంసాక్షి):లో రాష్ట్రపతి పాలన విధించారు. కేంద్ర మంత్రివర్గం చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. గత కొంతకాలంగా అరుణాచల్‌ ప్రదేశ్‌ లో రాజకీయ …

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు

– పలు కీలక ఒప్పందాలపై భారత్‌- ఫ్రాన్స్‌ సంతకాలు న్యూఢిల్లీ,జనవరి25(జనంసాక్షి):కష్ట సమయాల్లో భారత్‌ చూపిన స్నేహ బంధాన్ని మరిచిపోలేమని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ ¬లాండె అన్నారు. రిపబ్లిక్‌ …

ఓటు వజ్రాయుధం

– రాజ్యాంగ హక్కును వినియోగించుకోండి – జస్టిస్‌ సుభాషన్‌ రెడ్డి హైదరాబాద్‌,జనవరి25(జనంసాక్షి): రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి ప్రజలను కోరారు. ప్రతి …

చర్చల వాతావరణం లేదు

– బుల్లెట్ల వర్షంలో ఎలా ముందుకెళ్తాం – రాష్ట్రపతి న్యూఢిల్లీ,జనవరి25(జనంసాక్షి): సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగడమే మనముందున్న ప్రధాన కర్తవ్యమని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. గతేడాది …

ప్రముఖులకు పద్మ అవార్డులు

– రజనీ, రామోజీ, సానియా, సైనా ఎంపిక న్యూఢిల్లీ,జనవరి25(జనంసాక్షి): వివిధ రంగాల్లో పనిచేసిన ప్రముఖులకు కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో  తెలుగు తేజాలు సానియా విూర్జా, …

తాజావార్తలు