బిజినెస్

నల్గొండలో జిల్లాలో ఘోరం

– వృద్ధున్ని ఢీకొన్న కారు – శవం కారుపై ఎగిరిపడ్డా 30 కిలోమీటర్ల ప్రయాణం నల్లగొండ,జనవరి 2(జనంసాక్షి): నల్గొండ జిల్లా కట్టంగూర్‌ వద్ద విషాదం చోటు చేసుకుంది. …

నుమాయిష్‌ షురూ…

– ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జనవరి 2(జనంసాక్షి):నగరంలో నుమాయిష్‌గా పేరుగాంచిన పారిశ్రామిక ప్రదర్శన షురూ అయింది.  ఇవాళ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జ్యోతి …

12 శాతం మైనారిటీ రిజర్వేషన్‌ ఏమైంది!?

– ఎంఐఎం మౌనమేళానోయి… – పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ‘మైనార్టీలకు రిజర్వేషన్ల హావిూ ఏమైంది’ హైదరాబాద్‌,జనవరి 2(జనంసాక్షి): మైనార్టీలకు ఎన్నికల్లో ఇచ్చిన 12 శాతం …

దేశంలో ఐఎస్‌ను అడ్డుకుంది ముస్లింలే

– భారత ముస్లిం కుటుంబాలును అభినందించిన రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూఢిల్లీ,జనవరి 2(జనంసాక్షి): దేశంలో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ ప్రాబల్యాన్ని అడ్డుకోవడంలో ముస్లిం కుటుంబాలు కీలక పాత్ర …

అభివృద్ధిలో రెండు రాష్ట్రాలు పోటీపడాలి

– గవర్నర్‌ – నరసింహన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌ హైదరాబాద్‌,జనవరి2(జనంసాక్షి): రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని గవర్నర్‌ నరసింహన్‌ ఆకాంక్షించారు. ఈ రెండు …

ఆ ఖర్చు మేమే భరిస్తాం

– చికిత్స పొందుతున్న విద్యార్థిని పరామర్శించిన కేటీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌28(జనంసాక్షి):హైదరాబాద్‌ లోని నిమ్స్‌ ఆస్పత్రిలో పెద్దపేగులో వ్యాధితో బాధపడుతున్న సత్తుపల్లికి చెందిన ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి సంతోష్‌ ను …

విడిది ముగిసింది.. ఢిల్లీ పిలిచింది

– తేనేటి విందు రాష్ట్రపతికి వీడ్కోలు సీఎం, గవర్నర్‌ హైదరాబాద్‌,జనవరి 1(జనంసాక్షి): రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హైదరాబాద్‌లో శీతాకాల విడిది ఇవాళ్టితో ముగిసింది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 14రోజుల …

అభివృద్ధికి ‘రహదారులు’

– మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేకు ప్రధాని శంకుస్థాపన న్యూఢిల్లీ,జనవరి 1(జనంసాక్షి): దేశంలోని మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధి బాటలో పయనించాలంటే చక్కని రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండాలని …

విభజనతోనే ఆంధ్రా వికాసం

– కేటీఆర్‌ న్యూఢిల్లీ,జనవరి 1(జనంసాక్షి):పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నగరాబివృద్ధి పథకాలను చేపడుతున్నారని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. గతంలో ఎన్నడూ ఇలా …

కరువొచ్చింది

– సాయం చేయండి న్యూఢిల్లీ,డిసెంబర్‌28(జనంసాక్షి):తెలంగాణలో కరువు కింద రూ.2514 కోట్ల కేంద్ర కరువు సహాయం చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి …