బిజినెస్

ఓటమిని అంగీకరిస్తున్నం..కిరణ్‌ బేడీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి10(జనంసాక్షి): ఢిల్లీ ఎన్నికల్లో పరాజయాన్ని  కిరణ్‌బేదీ  అంగీకరించారు. ఆమె ఆప్‌ నేత బగ్గా చేతిలో ఓడిపోయారు. ఓటమికి కారణాలపై పార్టీలో విశ్లేషణ జరుపుతాం’ అని బేదీ ట్వీట్‌ …

మోదీ పతనం మొదలైంది

కేజ్రీవాల్‌ ప్రజల పక్షమే ఉండాలి అన్నా హజారే ఆకాంక్ష రాలెగాంవ్‌సిద్ధి, ఫిబ్రవరి 10(జనంసాక్షి)- ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజీవ్రాల్కు సామాజిక ఉద్యమ కర్త అన్నాహజారే …

పనిచేయని మోదీ మంత్రం

ప్రతిపక్ష హోదా దక్కని భాజపా న్యూఢిల్లీ,ఫిబ్రవరి10(జనంసాక్షి):  దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ మంత్రం పనిచేయలేకపోయింది. గత లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీలోని 7 సీట్లు క్లీన్‌ స్వీప్‌ చేసిన …

అందరికంటే ముందే జనంసాక్షి చెప్పింది

కేజ్రీవాల్‌కే ఢిల్లీ పీఠం అని కథనాలు జనవరి 19న క్రేజ్‌ తగ్గని కేజ్రీవాల్‌, ఫిబ్రవరి 5న భారత రాజకీయాల్లో కొత్త శక్తి అంటూ జనంసాక్షిలో పలుకథనాలు హైదరాబాద్‌, …

ఇది అగ్ని పరీక్ష

కడిగిన ముత్యంలా బయటపడతా..రాజయ్య వరంగల్‌,ఫిబ్రవరి9(జనంసాక్షి): తనకిది అగ్ని పరీక్ష అని, తాను కడిగిన ముత్యాంలా  బయటకు వస్తానని ఉద్వాసనకు గురైన తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య …

ఈజిప్టులో ఘోరం

ఫుట్‌బాల్‌ తొక్కిసలాటలో 25 మందు మృతి కైరో,ఫిబ్రవరి 9(జనంసాక్షి): ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా 25 మంది మృతి చెందిన సంఘటన ఈజిప్టులో చోటు చేసుకుంది. టికెట్ల …

నల్లధనంపై చట్టబద్ధంగా వ్యవహరిస్తాం..అరుణ్‌జైట్లీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి9(జనంసాక్షి): నల్లధనం కేసులో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. దీనిని తీసుకుని వచ్చేందుకు ప్రభుత్వం కఠినంగానే ఉందన్నారు. బ్లాక్‌మనీపై దర్యాప్తులో …

తెలంగాణలో ఉద్యోగాల జాతర

ప్రైవేటు రంగంలో పెద్దయెత్తున ఉపాధి మంత్రి జూపల్లి హైదరాబాద్‌,ఫిబ్రవరి9(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ప్రయివేటు కొలువుల జాతర జరగనుందని పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ …

నేడు ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు

సంపూర్ణ మెజారిటీ దిశగా ఆప్‌ రెండో స్థానంలో భాజపా కాంగ్రెస్‌కు చావుదెబ్బ తాజా సర్వేల సరళి న్యూఢిల్లీ,ఫిబ్రవరి 9(జనంసాక్షి): దేశవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠకు గురిచేసిన దిల్లీ ఎన్నికల …

తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవుదాం

టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ రంగారెడ్డి, ఫిబ్రవరి8(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినం. రేపటి తెలంగాణ పునర్‌ నిర్మాణంలో కూడా కలిసి పనిచేద్దామని జేఏసీ ఛైర్మన్‌, ప్రొ. కోదండరాం …