బిజినెస్

ప్రధానిని కలిసిన కేజ్రీవాల్‌

ప్రమాణ స్వీకారానికి రాలేను:మోదీ దిల్లీ డిప్యుటీ సీఎంగా శిసోడియా! న్యూఢిల్లీ,ఫిబ్రవరి12(జనంసాక్షి): దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్‌ అధినేత అరవింద్‌ కేజీవ్రాల్‌ గురువారం ఉదయం …

రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల కోసం తెలంగాణ సాధించలేదు

వాస్తు ప్రకారం పాలనవద్దు రాజ్యాంగం ప్రకారం పాలించాలి చెస్ట్‌ ఆసుపత్రిని తరలించొద్దు జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జనంసాక్షి) : రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల అభివృద్ధి లక్ష్యంగా …

మేనిఫెస్టో ప్రతిబింబంగా బడ్జెట్‌:ఈటెల

హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జనంసాక్షి): ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా బడ్జెట్‌ ఉంటుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ స్పష్టంచేశారు. తను ప్రవేశపెట్టబోయే తెలంగాణ బడ్జెట్‌ ప్రయోగాత్మకంగా …

బానిసత్వం నుంచి బయటపడదాం

తెలంగాణకు ప్రతిరూపంలా సిలబస్‌ టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి కరీంనగర్‌, ఫిబ్రవరి 12 (జ నంసాక్షి) : తెలంగాణలోని ప్రతి అవకాశం ఇక్కడి బిడ్డలకు దక్కాలనే ఆతృతతో …

తెలంగాణను నేనే అభివృద్ధి చేశా..ఏపీ సీఎం చంద్రబాబు

వరంగల్‌, ఫిబ్రవరి 12(జనంసాక్షి) తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది తనేనని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నరు. వరంగల్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశానికి …

తెలంగాణ కరెంటు వాటా తేల్చి అడుగుపెట్టు

బాబు వరంగల్‌ పర్యటనపై కేటీఆర్‌ ఫైర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జనంసాక్షి): పక్కనున్న మహారాష్ట్ర, కర్నాటక సిఎంలు ఎంతో పక్కనున్న ఎపి సిఎం చంద్రబాబు కూడా తమకు అంతేనని తెలంగాణ ఐటిశాఖ …

44టీఎంసీల నీటిని అదనంగా వాడారు

సాగర్‌ కుడికాలువకు నీటిని నిలిపేయండి మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జనంసాక్షి): సాగర్‌ కుడికాలువకు నీటి విడుదల నిలిపేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నాగార్జునసాగర్‌ జలవివాదంపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు …

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన భన్వర్‌లాల్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జనంసాక్షి):  ఆంధప్రదేశ్‌, తెలంగాణ రాష్టాల్ల్రో శాసనమండలి ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయింది. ఏపీలో రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల శాసనమండలి ఎన్నికలకు, తెలంగాణలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాల మండలి ఎన్నికలకు …

భారత రాజకీయాల్లో ఓ ఆశాకిరణం

సంప్రదాయ రాజకీయాలకు ప్రత్యామ్నాయం సామాన్యుడి ప్రతిరూపం ఆమ్‌ఆద్మీ జడ్‌ ప్లస్‌ భద్రత వద్దన్న కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి11(జనంసాక్షి): దిల్లీలో ఆమ్‌ఆద్మీ సాధించిన విజయం సామాన్యుని సగర్వంగా నిలబెట్టింది. సంప్రదాయ …

ప్రణబ్‌ జీ.. జర దేఖో!

129 మంది ఎమ్నెల్యేలతో నితీష్‌ పరేడ్‌ పాట్నా,ఫిబ్రవరి11(జనంసాక్షి): బీహార్‌ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఓ వైపు నితీశ్‌ తనకు మద్దతిస్తున్న 130 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రపతిని కలిశారు. …