మహబూబాబాద్

ఓగులాపూర్ లో వినాయక మండపం వద్ద అన్నదానం..

  ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్పంచ్ శ్రీనివాస్, ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి.. జనంసాక్షి/చిగురుమామిడి – సెప్టెంబర్ 3:కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామంలో శ్రీ రామాంజనేయ …

వినాయక మండపాల వద్ద కుంకుమ పూజలు … ప్రత్యేక పూజలు …. అన్నదాన కార్యక్రమాలు ….

జనంసాక్షి/ చిగురుమామిడి – సెప్టెంబర్ 3: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిగురుమామిడి మండలంలోని 17 గ్రామాల వినాయకుల మంటపాల వద్ద నాలుగవ రోజు శనివారం మహిళలు …

పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్ బహుకరణ

గరిడేపల్లి, సెప్టెంబర్ 3 (జనం సాక్షి): మండల పరిధిలో ఉన్న గారకుంటతండా  గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో పూర్వ విద్యార్థి గ్రామ నివాసి విద్యుత్ శాఖ ఆపరేటర్ గా …

హచ్చు నాయక్ మృతి టిఆర్ఎస్ పార్టీ కి తీరని లోటు: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

గరిడేపల్లి, సెప్టెంబర్ 3 (జనం సాక్షి):తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు రైతు సమన్వయ సమితి సభ్యుడు గుగులోతు హచ్చు నాయక్ మృతి బాధాకరమని స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి …

ఇసుక ట్రాక్టర్ లు సీజ్ ముగ్గురి పై కేసు నమోదు

దంతాలపల్లి సెప్టెంబర్ 2 జనంసాక్షి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై కూచిపూడి జగదీష్ …

విద్యార్థుల భవితకు ఉపాధ్యాయులు ఛాలెంజింగ్ గా పనిచేయాలి

మహాబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్2(జనంసాక్షి) విద్యార్థి శక్తి సామర్ధ్యాన్ని గుర్తించి వారి సామర్ధ్యాల మేరకు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తీసుకొచ్చేందుకు ఉపాద్యాయులు చాలేంజిగ్ గా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ …

గార్లలో పట్టుబడ్డ పేకటరాయుళ్లు

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్2(జనంసాక్షి) గార్ల మండల కేంద్రంలోని అంజన్న స్వామి గుడి సమీపంలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న 5గురిని గార్ల ఎస్సై బాణోత్ వెంకన్న తన …

గార్లలో పట్టుబడ్డ పేకటరాయుళ్లు

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్2(జనంసాక్షి) గార్ల మండల కేంద్రంలోని అంజన్న స్వామి గుడి సమీపంలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న 5గురిని గార్ల ఎస్సై బాణోత్ వెంకన్న తన …

ఇచ్చినమాట నిలబెట్టుకోవాలి..

40వ రోజు వీఆర్ఏలకు మధ్ధతు తెలిపిన రేషన్ డీలర్లు. – మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య. ఊరుకొండ, సెప్టెంబర్ 2 (జనం సాక్షి): వీఆర్ఏల న్యాయబద్ధమైన …

పిల్లలందరికీ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వాలి

మహాబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్2 (జనంసాక్షి) జిల్లాలో 1-19 సంవత్సరాల లోపు పిల్లలందరికి తప్పనిసరిగా ఆల్బెండ జోల్ మాత్రలను ఇచ్చి నులిపురుగులను నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. …