మహబూబాబాద్

ఓటరుగా నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి.

-స్వశక్తి మహిళా సంఘాలతో ప్రత్యేక సమావేశాల ఏర్పాటు -ప్రతి అంగన్ వాడి కేంద్రం, ఆసుపత్రిలో ప్రత్యేక క్యాంపుల ఏర్పాటు -స్వీప్ యాక్టివిటీ, ఓటు నమోదు -రాష్ట్ర ప్రధాన …

తోటి ఫోటోగ్రాఫర్ కు మేమున్నామంటు భరోసా

మహబూబాబాద్ జిల్లా బ్యూరో-సెప్టెంబర్2(జనంసాక్షి) ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఫోటోగ్రాఫర్ దారావత్ రవిని తోటి ఫోటోగ్రాఫర్లు మేమున్నమంటు ధైర్యం చెప్పారు. పండ్లు, బ్రెడ్ తో పాటు చిన్నమొత్తంలో …

నిరుపేద కుటుంబానికి అండగా శ్రీ రామకృష్ణ సేవ ట్రస్టు.

గోవిందరావు పేట, సెప్టెంబర్ 2(జనంసాక్షి):- ములుగు జిల్లా గోవిందారావుపేట మండలం గాంధీ నగర్ గ్రామంలో మంగపేట మండలం రాజుపేటకు చెందిన శ్రీ రామ కృష్ణ సేవా ట్రస్టు …

కళ్లెపు సతీష్ కుటుంబానికి పరామర్శ

డోర్నకల్ సెప్టెంబర్ 2 జనం సాక్షి శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్.. టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు కళ్లెపు సతీష్ కుమార్ గౌడ్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇటీవ‌ల‌ అనారోగ్యంతో కళ్లెపు …

అర్హులందరికీ ఆసరా పింఛన్లు

– ఎమ్మెల్యే రెడ్యానాయక్ డోర్నకల్ సెప్టెంబర్ 2 జనం సాక్షి భారతదేశంలో ఏ రాష్ట్రములో ఇవ్వని పింఛన్లు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్నారని మరోసారి …

రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి

– మహబూబాబాద్ కలెక్టర్ శశంక మహాబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్2(జనంసాక్షి) మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలతో పాటు అవసరమైన కనీస వసతులను కల్పించాలని …

నూతన పింఛన్ కార్డు పంపిణీ

ఎంపీపీ, జడ్పీటీసీ,సర్పంచులు పెద్దవంగర సెప్టెంబర్  02(జనం సాక్షి )తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన ఆసరా వృద్ధాప్య   వితంతు వికలాంగుల పింఛన్ కార్డు పంపిణీ కార్యక్రమం పెద్దవంగర …

గణపతి నిమార్జన కార్యక్రమాలు శాంతియుతంగా చేసుకోవాలి -ఎస్సై బాణోత్ వెంకన్న

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్2(జనంసాక్షి) గణపతి నిమర్జన కార్యక్రమాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని గార్ల ఎస్సై బాణోత్ వెంకన్న అన్నారు. శుక్రవారం స్థానిక ఏవిఆర్ ఫంక్షన్ హాలులో మండలంలో అన్నిగ్రామాల కమిటీ …

అంబటి సుభద్ర మృతదేహానికి నివాళులు అర్పించిన -ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్

కురవి సెప్టెంబర్ 01( జనంసాక్షి న్యూస్). కురవి మండలంలోని నల్లెల్ల గ్రామానికి చెందిన కీ” శే” అంబటి సుభద్ర స్వర్గస్తులు చెందడంతో విషయం తెలిసిన డోర్నకల్ శాసనసభ్యులు …

బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను పరామర్శించిన,

– డోర్నకల్ నియోజకవర్గ బిజెపి నాయకులు. కురవి సెప్టెంబర్-01 (జనంసాక్షి న్యూస్) భారతీయ జనతా పార్టీ నాయకులు, హుజూరాబాద్ శాసనసభ్యులు,మాజీ మంత్రి ఈటల రాజేందర్ పితృమూర్తి గత …