అంతర్జాతీయం

నరకం చూపించారు : కంటతడి పెట్టిన యడ్యూరప్ప

బెంగూళూర్‌ : బిజెపిలో తనకు నరకం చూపించారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యాడ్యూరప్ప అయ్యారు. పార్టీని వీడుతున్నందుకు బాధగా ఉందని ఆయన అన్నారు.తాను ఈ రోజు బిజెపికి …

పాక్‌లో బాంబు పేలుడు : ఏడుగురి మృతి

పాకిస్తాన్‌ : వాయువ్య పాకిస్తాన్‌ కైబర్‌ ప్రావిన్స్‌లో బాంబు పేలుడు సంభవించింది. కైబర్‌ ప్రావిన్స్‌లోని డాబన్‌వాలా ప్రాంతంలో షియా తెగకు చెందిన ముస్లింలు ఊరేగింపు నిర్వహించారు. ఈ …

అమెరికా ఎన్నికల్లో గాంధీజీ మునిమనవడు విజయం

అమెరికా : అమెరికా ఎన్నికల్లో మహాత్మాగాంధీ మునిమనుమడు విజయం సాధించారు ఈయన పేరు శాంతి గాంధీ. ఈయన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన 72 ఏళ్ల …

పేలవమైన బౌలింగ్‌ జాబితా:9వ స్థానంలో ఇమ్రాన్‌ తహీర్‌

దుబాయి: ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా ల మద్య అడిలైట్‌లో జరుగు తున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా స్పిన్‌ బౌలర్‌ ఇమ్రాన్‌ తహీర్‌ రికా ర్డు సృష్టించాడు. ఇదేదో గొప్ప …

మరణశిక్ష రద్దు తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్‌

న్యూఢిల్లీ : మరణశిక్షను రద్దు చేయాలంటూ ఐరాస సాధారణ సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారత్‌ వ్యతిరేకించింది. ఈ తీర్మానానికి మద్దతుగా 110 దేశాలు ఓట్‌ చేయగా భారత్‌ …

మరణ సమయం తెలినే జన్యుపు

వాషింగ్టన్‌ : మానవుడు ప్రతి రోజూ ఏ సమయంలో నిద్ర నుంచి లేస్తాడు.. ఏ రోజున, ఏ సమయాన మరణిస్తాడు అనే దాన్ని ప్రభావితం చేసే ఒక …

సవితమృతిపై వివరణకోరిన అమ్నెస్టీసంస్థ

  లండన్‌(జనంసాక్షి), అబార్షన్‌ జరగకపోవడం వలన భారత దంత వైద్యురాలు సవిత హలప్పనవర్‌ చనిపోవటంపై అంతర్జాతీయ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఐర్లాండ్‌ ప్రభుత్వాన్ని వివరణ కోరింది …

యుఎఇ నుంచి,40,000 మంది భారతీయుల తిరిగి రాక

  యుఎఇ గురువారం 15 (జనంసాక్షి): యుఎఇ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టటంతో సుమారు 40,000 మంది అక్రమ వలసదారులు భారత్‌కు తిరిగి రానున్నారు. డిసెంబర్‌ 4 నుంచి …

గాజాసిటీపై ఇజ్రాయల్‌ దాడులు: 11 మంది మృతి

  గాజాసిటీ, నవంబర్‌ 15,(జనంసాక్షి): గాజాసిటీపై ఇజ్రాయల్‌ చేసిన విమానదాడిలో గురువారం ముగ్గురు పాలస్తీనా వాసులు మరణించారు. దీంతో ఇప్పటి వరకు దాడులలో మరణించిన వారి సంఖ్య …

21,28 మిలియన్‌ డాలర్లు పలికిన గోల్కొండ వజ్రం

జెనీవా: నవంబర్‌ 14, (జనంసాక్షి): భారత్‌ గోల్కొండ గనుల నుంచి తీసిన పెద్ద పరిమాణంకల లోపరహిత వజ్రం జెనీవాలో మంగళవారం రాత్రి రికార్డు ధర అయిన 21,48 …

తాజావార్తలు